Category: Andhra Pradesh
6590 posts
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నకు స్వామి వారి ముఖ వచనం అందజేసిన శోభారాణి గంగాధర్
September 13, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా,పుంగనూరు కీ.శే. కన్నమ్మ & అగస్తీ కుమారుడు , ధోబికాలని వాస్తవ్యులు సైనిగుంట్ల.శోభారాణి, గంగాధర్ , అన్న అయిన కీ.శే. సైనిగుంట్ల.శ్రీనివాస్ జ్ఞాపకార్థం…
Read Moreమట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణకు స్కౌట్స్–గైడ్స్ పిలుపు
September 13, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: “మట్టి గణపతి – పర్యావరణానికి రక్షణ” అనే సందేశంతో ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య…
Read Moreపల్నాడు జిల్లా లో వేరు వేరు గ్రామాల్లో ఇద్దరు మృతి
September 13, 2026 | Andhra Pradesh
నిన్న రాత్రి ఉరుములు ,పిడుగులు కురిసిన వర్షానికి పిడుగుల శబ్ద భయానికి…ఆగిన గుండెలు. పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లాలో పిడుగుల ధాటికి ఇద్దరు వృద్ధ మహిళలు మృతి…
Read Moreజావా సముద్రంలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక గల్లంతు..!!
September 13, 2026 | Andhra Pradesh
జకార్తా ముచ్చట్లు: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి…
Read Moreవర్షం వస్తే ఆలయం జలమయం.
September 13, 2026 | Andhra Pradesh
. అధికారుల నిర్లక్ష్యానికి బలైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొమరవెల్లిపాడు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి వర్షపు నీరు గర్భగుడిలోకి చేరుతున్న నీరు.. పట్టించుకోని ఆలయ అధికారులు చిలకలూరిపేట ముచ్చట్లు: కొమరవెల్లిపాడులోని…
Read Moreపల్నాడు జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి..!
September 13, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, లక్ష్మీపురం, పాలపాడు, యక్కలవారిపాలెం గ్రామాల్లో ఒక్కొక్కరు మృతి. పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు పలువురు మృతిచెందిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి…
Read Moreసెల్ఫోన్ రిపేర్ కోసం వెళ్లిన యువతి
September 13, 2026 | Andhra Pradesh
.. ఊహించని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు.. హైదరాబాద్ ముచ్చట్లు: ఫోన్ రిపేర్ చేయించుకుని గంటలో వచ్చేస్తా.. అని ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వెళ్లిన ఆ యువతి.. ఊహించని…
Read Moreరేపు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
September 13, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: రేపు సాయంత్రం మాడవీధులలో విహరించనున్న శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. రేపు రాత్రి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టం..ఎల్లుండి మధ్యాహ్నం మాడవీధులలో శ్రీవారి పరివార దేవతలు,గరుడ…
Read Moreఆంధ్రప్రదేశ్లో వైద్య రంగానికి విప్లవాత్మక అడుగు
September 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రూ.249.50 కోట్ల విలువైన ఆరోగ్య ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయం…
Read Moreఏఐ స్పీడుకు బ్రేక్ వేయాల్సిన టైమొచ్చింది: టెక్ దిగ్గజాలు
September 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al) అభివృద్ధి వేగంపై ప్రపంచ టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేశారు. AI సాంకేతికత అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, లేదంటే మానవాళికి ముప్పు…
Read More