Category: Andhra Pradesh
5107 posts
సామాజిక బాధ్యతలో భాగంగా రూ.8 లక్షల విలువైన 10 కంప్యూటర్ సిస్టమ్స్ అందజేత
July 20, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లె శాఖ రూ.8 లక్షల విలువైన 10 కంప్యూటర్ సిస్టమ్స్ను జిల్లా…
Read More48 గంటల్లో భారీ చోరీ కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్
July 20, 2026 | Andhra Pradesh
గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలంలో జరిగిన భారీ గృహ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. చోరీకి గురైన 210 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు…
Read Moreపీలేరు గ్రామపంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు
July 20, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన తొలి గ్రామపంచాయతీగా పీలేరు నిలిచిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పీలేరు గ్రామపంచాయతీ…
Read Moreదస్తావేజులేఖరులు , డీటీపి ఆపరేటర్లు నిరసన
July 20, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జీవో ఎంఎస్నెంబరు: 396ను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో దస్తావేజులేఖర్లు, డీటీపి ఆపరేటర్లు, ట్యాంప్వెండార్స్ లు సోమవారం నల్లబ్యాడ్జిలతో…
Read Moreవిద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
July 20, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: 2025-2026 విద్యాసంవత్సరంలో పరోతరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం నగదు బహుమతి ప్రోత్సాహకాలు అందుకున్నారు. పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి విద్యార్థిని వి.రోహిత…
Read More“సోషల్ మీడియా” నీకో దండం
July 20, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసింది, ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన వైష్ణవి దాస్ సోషల్ మీడియాని వీడండి, ర్యాంకులు సాధించండి సోషల్ మీడియా మాయలో యువత…
Read Moreగన్తో కాల్చుకుని.. త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య
July 20, 2026 | Andhra Pradesh
త్రిపుర ముచ్చట్లు: రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. అగర్తలాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఆయన తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని…
Read Moreమద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రూ.10,000 జరిమానా..
July 20, 2026 | Andhra Pradesh
శ్రీ సత్యసాయి ముచ్చట్లు: డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తాం ..ఎస్సై వెంకటేశ్వర్లు.. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాల నివారణ,…
Read Moreఅమెరికా వీసాలపై కొత్త నిబంధన.. భారత విద్యార్థులు చదువు మధ్యలోనే వెనక్కి రావాల్సిందేనా?
July 20, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: అమెరికాలో ఎఫ్-1, జే-1 వీసాలపై నాలుగేళ్ల కాలపరిమితి చదువు మధ్యలోనే విద్యార్థులు వెనుదిరగాల్సి వస్తుందని ఆందోళన కొత్త నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత డయాస్పోరా…
Read Moreకర్లపాలెం లో కరోనా అని కలవరపడవద్దు. డాక్టర్ గోపీనాథ్
July 20, 2026 | Andhra Pradesh
కర్లపాలెం ముచ్చట్లు: కర్లపాలెం మండలం లో కరోనా అని ఎవ్వరు కలవరపడవద్దు అని మండల వైద్యాధికారి డాక్టర్ గోపీనాథ్ తెలిపారు. మండల పరిధిలోని చింతాయ పాలెం గ్రామంలో…
Read More