Category: Andhra Pradesh
1903 posts
జస్టిస్ లీసా గిల్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు
April 25, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు…
Read Moreఅంబేడ్కర్ స్టడీ సర్కిల్లో మంత్రి డీఎస్బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ..!
April 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: కోచింగ్ సెంటర్లో శిక్షణ, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అభ్యర్థులు. పేద పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. తిరుపతి, విజయవాడ, విశాఖలో…
Read Moreమణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్
April 25, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని చెప్పిన వైద్యులు ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని.. మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పి…
Read Moreడ్రగ్స్పై ‘వజ్రప్రహార్’.. యువత కోసం ‘సేఫ్ జోన్ క్యాంపస్’
April 25, 2026 | Andhra Pradesh
అన్నమయ్య ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు, అధికారులు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ నిషాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో డ్రగ్స్…
Read Moreరహదారి భద్రతకు పోలీస్ ‘కవచం’.. ప్రమాదాల తగ్గుదల
April 25, 2026 | Andhra Pradesh
అన్నమయ్య ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. గతేడాది 238 మరణాలు నమోదు కాగా, ఈ ఏడాది 173కు తగ్గాయి.…
Read Moreఈవీఎం గోదాం తనిఖీ.. పటిష్ట నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశం
April 25, 2026 | Andhra Pradesh
అన్నమయ్య ముచ్చట్లు: రాయచోటిలో ఈవీఎంల భద్రతపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా మార్కెట్…
Read Moreరౌడీలకు హెచ్చరిక.. పలు కేసుల్లో నలుగురు అరెస్ట్
April 25, 2026 | Andhra Pradesh
ఒంటిమిట్ట ముచ్చట్లు: రౌడీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి తస్మాత్ జాగ్రత్త అని రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే హెచ్చరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్…
Read Moreటిటిడి ట్రస్టులకు రూ.30 లక్షల విరాళం
April 25, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ పద్మావతి…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
April 25, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 69,270 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreభద్రత ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష.
April 25, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags:Comprehensive review of security arrangements with officials.
Read More