August 29, 2026
Explore

Category: Andhra Pradesh

6307 posts

శ్రీ బోయకొండ గంగమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని బండ్లపల్లె గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట , కుంభాభిషేకం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఉదయం నుంచి…

Read More

కోర్టు భవనాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని న్యాయస్థానాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆరీఫాషేక్‌, పరేష్‌కుమార్‌, కృష్ణవంశి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌…

Read More

ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలి

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: ఎస్సీ ఎస్టీ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మానటరింగ్‌ అండ్‌ విజిలెన్స్…

Read More

ఓట్ల తొలగింపు అవాస్తవం

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ సందర్భంగా 6 వేల ఓట్లు తొలగించారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సహాయ ఎన్నికల నమోదు అధికారి రాము తెలిపారు. శనివారం…

Read More

వాడవాడల మాతృబాషా దినోత్సవ వేడుకలు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: మాతృబాషగా వర్ధిల్లుతున్న తెలుగుబాషా దినోత్సవ వేడుకలు శనివారం వాడవాడల వైభవంగా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం రుద్రాణి ఆధ్వర్యంలో గిడుగు చిత్రపటాలకు…

Read More

ప్రారంభమైన రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని బ్రాహ్మణవీధిలో గల శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయస్వామి సహిత శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో 355వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. శనివారం మూలవర్లకు అభిషేకాలు నిర్వహించి,…

Read More

ఓటర్ల పత్రాలను పరిశీలించిన అధికారులు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని మున్సిపాలిటిలో ప్రత్యేక సమగ్ర పక్రియలో భాగంగా ఓటర్లకు జారి చేసే నోటోసులు, విచారణల పత్రాల పరిశీలనలో సంబంధింత అధికారులు నిమగ్నమయ్యారు. శనివారం మున్సిపల్‌…

Read More

ప్రభుత్వ ఐటిఐలో ఖాళీ సీట్ల భర్తీకి ధరఖాస్తులు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద గల ప్రభుత్వ ఐటిఐ కళాశాలలోఖాళీ సీట్లకు నాల్గవ విడత ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సురేష్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో…

Read More

మదనపల్లి లో మహిళా దారుణ హత్య

August 29, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు: భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త ఇటీవలే బెయిల్ పై వచ్చిన నిందితుడు అన్నమయ్య జిల్లాలో మహిళా దారుణ హత్యకు గురైన సంఘటన…

Read More

ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ.

August 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన ఈ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా…

Read More