Category: Andhra Pradesh
5000 posts
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్
July 17, 2026 | Andhra Pradesh
ఉండవల్లి ముచ్చట్లు: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర,…
Read Moreమదనపల్లి ఎస్పీ కార్యాలయం, వాల్మీపురం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి
July 17, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం, వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ లను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం డిఐజి…
Read Moreవాయల్పాడు, గుర్రంకొండ పోలీస్ స్టేషన్లను ఎస్పీ గారితో కలిసి సందర్శించిన డీఐజీ
July 17, 2026 | Andhra Pradesh
వాయల్పాడు ముచ్చట్లు: కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు అనంతరం ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తో కలిసి శుక్రవారం…
Read Moreఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం కోల్పోయినట్లేనా..? క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు!
July 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఓటరు జాబితాలో పేరు లేకపోవడం వల్ల ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు…
Read Moreఇస్రోలో వరుస రాజీనామాలు
July 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పెద్ద సంఖ్యలో సంస్థను వీడుతున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు రాజీనామాల ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో ఇటీవల స్వచ్ఛంద పదవీ…
Read Moreగ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు
July 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: గ్యాస్ సిలిండర్ల బుకింగ్, సరెండర్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేశాక మరో సిలిండర్ కోసం…
Read Moreషహవార్, సుభాన్ లకు షైనింగ్స్టార్ అవార్డు
July 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని జెడ్పిహైస్కూల్లో పదోతరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన టి.షహవార్ షైనింగ్స్టార్ అవార్డుకు ఎంపికైనట్లు హెచ్ఎం రుద్రాణి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న…
Read Moreకార్మికుల ఐక్యతతో ఏదైన సాధించగలరు
July 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఐకమత్యంతో ఏదైన సాధించేందుకు వీలుందని రాష్ట్ర ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ సంఘ ఉపాధ్యక్షుడు పాల్రాజ్ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో…
Read Moreనీటి కుంటలు రైతులకు సంజీవని
July 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వర్షాలు లేకపోవడంతో నీటికుంటలు రైతులకు సంజీవినిలా తోడ్పాటునిస్తోంది. ఉధ్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులు నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, ఒకొక్క కుంటకు రూ.90 వేలు, పెద్దకుంటలకు రూ.18…
Read Moreనీట్లో మోహిత్కు 36 వేల ర్యాంకు
July 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బెస్తవీధికి చెందిన మంజుల కుమారుడు బి.మోహిత్ నీట్ విడుదల చేసిన ఫలితాలలో 36 వేల ర్యాంకు సాధించాడు. శుక్రవారం ఫలితాలను కేంద్రం విడుదల చేసింది.…
Read More