Category: Andhra Pradesh
6307 posts
శక్తి మహిళా పోలీసుల విస్తృత అవగాహన విజిబుల్ పోలీసింగ్.
August 30, 2026 | Andhra Pradesh
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాలతో విస్తృత అవగాహన కార్యక్రమాలు. తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు శక్తి మహిళా పోలీసులు…
Read Moreశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
August 30, 2026 | Andhra Pradesh
సుండుపల్లి ముచ్చట్లు: సుండుపల్లి మండలం చిన్నబిడికి, మాచిరెడ్డిగారిపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాజంపేట…
Read Moreరెండవ రోజు వైభవంగా శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
August 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బ్రాహ్మణవీధిలో వెలసియుండు శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆరాధన మహ్గత్సవాలు రెండవ రోజు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, వెండి…
Read Moreరాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టు
August 30, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులు కలిగి…
Read Moreరాజంపేట పాత బస్టాండ్లో ఫ్లెక్సీ బీభత్సం.. ఇద్దరికి గాయాలు!
August 29, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: పట్టించుకోని అధికారులా..? పట్టించుకోని ప్రమాద హెచ్చరికలా..? రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ తిరుపతి రోడ్డులో తిరుపతి బస్సులు ఎక్కే ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది.. పగలు…
Read Moreశ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
August 29, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. అర్చకులు వేకువజామున…
Read Moreమద్యం మత్తులో దాడి.. వ్యక్తి మృతి
August 29, 2026 | Andhra Pradesh
పాకాలలో ముగ్గురు నిందితుల అరెస్ట్ పాకాల ముచ్చట్లు: మద్యం మత్తులో వ్యక్తిపై దాడి చేసి, అతడి మృతికి కారణమైన ముగ్గురు నిందితులను పాకాల పోలీసులు అరెస్ట్ చేసి…
Read Moreఏపీలో వైద్యవిద్య కోర్సుల ఫీజులు పెంపు
August 29, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీలో వైద్యవిద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను 10శాతం, పీజీ కోర్సుల ఫీజును 15శాతం పెంచింది. ఎంబీబీఎస్ కన్వీనర్…
Read Moreవేప చెట్టు వివాదం-ఇద్దరు మృతి, ఎస్ఐపై దాడి
August 29, 2026 | Andhra Pradesh
మేళ్లచెరువు ముచ్చట్లు: మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో ఒక వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది.*ఘటన వివరాలు: ఇంటి పక్కన ఉన్న…
Read Moreక్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి
August 29, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అన్నార్ సూచించారు. శనివారం కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. క్రీడలు విద్యార్థులలో…
Read More