Category: Andhra Pradesh
6289 posts
ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి
August 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అతివేగంగా వచ్చిన ఆటో ద్విచక్రవాహనదారుడిని ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి పట్టణంలోని యూఎన్ఆర్ సర్కిల్ వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు…
Read Moreదానిమ్మ గింజల అలంకారంలో శ్రీవిరూపాక్షి మారెమ్మ
August 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దానిమ్మ గింజలు, ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు చేశారు.…
Read More11:30 అయినా ప్రారంభం కాని మండల సర్వసభ్య సమావేశం
August 28, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం 11:30 గంటలైనా ప్రారంభం కాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశం నిర్వహిస్తామని…
Read Moreఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త
August 28, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీలో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం నేటివ్ అరకు కాఫీ, చాయ్ రస్తా వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇకపై…
Read Moreఇవాళ మంగళగిరిలో జనసేన ఆత్మీయ సమావేశం..
August 28, 2026 | Andhra Pradesh
మంగళగిరి ముచ్చట్లు: సాయంత్రం సీకే కన్వెన్షన్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం పై సమావేశంలో చర్చ.. ఆ తర్వాత సమావేశం…
Read Moreవైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచి వున్న భక్తులు..
August 28, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచి వున్న భక్తులు.. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం..…
Read Moreఫుడ్ క్వాలిటీపై IRCTC కఠిన చర్యలు
August 28, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: ఢిల్లీ-అహ్మదాబాద్ మార్గంలోని స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ ప్రెస్ లో IRCTC అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, నాసిరకం…
Read Moreజన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు
August 28, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దేశవ్యాప్తంగా జనధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ.3.17లక్షల కోట్లకు చేరాయి. 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను ప్రజలు తెరిచారు. ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్…
Read Moreరాయలసీమ ఎక్స్ ప్రెస్@ 50 ఇయర్స్
August 28, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ‘రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స ప్రెస్’ 49 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 50వ ఏట ప్రవేశించింది. 1977లో…
Read Moreదేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ!
August 28, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ…
Read More