Category: Andhra Pradesh
4085 posts
7,938 కిలోల మిశ్రమ బియ్యం ఈ-వేలం
June 22, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని 2026, జూలై 07న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.…
Read Moreజూన్ 23న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
June 22, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జూన్ 23న వైభవంగా జరగనుంది. జూన్…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
June 22, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు90,072 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు…
Read Moreఆర్టీసీ ప్రైవేటు కరణను అడ్డుకుంటాం
June 22, 2026 | Andhra Pradesh
వై ఎస్ ఆర్ టియుసి నాయకుల హేచ్చరికఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ తిరుపతి ముచ్చట్లు ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ పరం చేయాలనే…
Read Moreబాలిక ఆలియ వైద్యానికి రూ.40 వేలు విరాళం
June 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పెద్దమండ్యం మండలం , సాయిబులవారిపల్లెలో నివాసం ఉన్న జబివుల్లా, తహరీన్ దంపతులకు ఆలియ (10) కుమారై గుండెజబ్బుకు రూ.40 వేలు విరాళం అందజేశారు. సోమవారం వైఎస్సార్సిపి…
Read Moreదోమల నివారణకు చర్యలు తీసుకోవాలి
June 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని పలు ప్రాంతాలలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోమవారం హెల్త్ అసిస్టెంట్ తేజోమూర్తి ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక…
Read Moreహార్ముజ్ దాటిన 3 భారత నౌకలు
June 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారత జెండాతో ప్రయాణిస్తున్న మూడు క్రూడాయిల్ ట్యాంకర్లు ‘దేశ్ వైభవ్’, ‘దేశ్ విభోర్’, ‘సన్మార్ హెరాల్డ్’ హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని కేంద్ర మంత్రి సర్బానంద…
Read Moreచరిత్ర సృష్టించనున్న హర్మన్ ప్రీత్ కౌర్
June 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన మైలురాయిని అందుకోబోతోంది. నేడు సౌతాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్…
Read Moreఎస్ఐఆర్లో వైఎస్సార్సిపి క్యాడర్ పనితీరు కీలకం
June 22, 2026 | Andhra Pradesh
మాజీ ఎంపి రెడ్డెప్ప పుంగనూరుముచ్చట్లు: ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో ఓట్లు తొలగిపోకుండ పారదర్శకంగా జాబిత సిద్ధం చేయడంలో వైఎస్సార్సిపి క్యాడర్…
Read Moreమూడు నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని
June 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: మూడు నౌకలను కోల్కతాలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. బలమైన సముద్ర శక్తిగా ఎదిగేందుకు భారత్ చేస్తున్న ప్రయాణానికి ఈ నౌకలు మరింత ఊపునిస్తాయని…
Read More