Category: Andhra Pradesh
4019 posts
ప్రజల మధ్య నడిచే జర్నలిస్టే సమాజానికి నిజమైన స్వరం
June 18, 2026 | Andhra Pradesh
◆ ప్రజల మాట వినే జర్నలిస్టే.., ప్రజాస్వామ్యానికి బలమైన వారధి. అమరావతిముచ్చట్లు: ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టు పాత్ర అత్యంత కీలకమైనది. ప్రభుత్వం,ప్రజలు,సంస్థలు,సమాజం మధ్య వారధిగా నిలిచేది మీడియా.…
Read Moreతిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఓ మహిళా ఎస్సై నిర్వాకం..!
June 18, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఇసుక ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి.. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ మైనర్గా గుర్తింపు. మైనర్ డ్రైవర్ స్థానంలో, మరో వ్యక్తిపై కేసు నమోదు…
Read Moreతిరుపతి చేపల మార్కెట్లో నగరపాలక అధికారుల దాడులు..!
June 18, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి నగరపాలక వెటర్నరీ, హెల్త్ అధికారుల బృందాల తనిఖీలు. దుకాణాల్లో కుళ్లిన చేపలను గుర్తించిన అధికారులు. దుకాణాల్లో కాలం చెల్లిన అపోలో ఫిష్ ప్యాకెట్ల…
Read Moreఉపాధ్యాయురాలి మృతి ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి..!
June 18, 2026 | Andhra Pradesh
ములకలచెరువు ముచ్చట్లు: ములకలచెరువు ఉన్నత పాఠశాలలో గుండెపోటుతో మృతి చెందిన ఫిజికల్ సైన్స్ టీచర్ జయకుమారి. జయకుమారి మృతి తీవ్రంగా కలచివేసింది.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.…
Read Moreఅన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్సీఎస్సీ నోటీసులు
June 18, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్, జిల్లా ఎస్పీ ధీరజ్లకు జాతీయ ఎస్సీ కమిషన్ (ఎన్సీఎస్సీ) నోటీసులు జారీ చేసింది. మదనపల్లెకు చెందిన ప్రమీల తన…
Read Moreరాయచోటి లో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం
June 18, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి సమీపంలోని సాయి ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద గురువారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు…
Read Moreఅనారోగ్యంతో మనస్తాపం.. చేనేత కార్మికుడు ఆత్మహత్య
June 18, 2026 | Andhra Pradesh
ములకలచెరువుముచ్చట్లు: ములకలచెరువు మండలం బురకాయలకోటకు చెందిన చేనేత కార్మికుడు సోమశేఖర్ (45) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మదనపల్లెలోని బాబూ కాలనీలో మగ్గాలు నేస్తూ…
Read Moreవడ్డేగెరిలో టీడీపీ కార్యకర్త తైజుమ్ బాషాపై వైసీపీ మూకల దాడి..!
June 18, 2026 | Andhra Pradesh
కర్నూలు ముచ్చట్లు: అర్ధరాత్రి రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేసిన వైసీపీ శ్రేణులు. ఓట్ల సవరణలో బాషా చురుకుగా తిరుగుతున్నాడని కోపం పెంచుకున్నట్లు సమాచారం. తీవ్రగాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో…
Read Moreవిద్యుత్ స్తంభం కూలి మహిళకు తీవ్ర గాయాలు
June 18, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మండలంలోని పాలెంపల్లె పంచాయతీ సికారిపాలెంకు చెందిన శాంతి (30)…
Read Moreఅంతరాష్ట్ర చైన్స్నాచింగ్ ముఠా అరెస్ట్.. 11 తులాల బంగారం స్వాధీనం
June 18, 2026 | Andhra Pradesh
సిద్దవటంముచ్చట్లు: సిద్దవటం పోలీసులు ఇద్దరు అంతరాష్ట్ర చైన్స్నాచింగ్ నిందితులను అరెస్ట్ చేసి 11 తులాల బంగారం, కేటీఎం ద్విచక్ర వాహనం, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.…
Read More