పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని కంటేపల్లికి చెందిన 19 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. శనివారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ గణేష్ కేసు నమోదు చేశారు. బిఎస్సీ చదువుతున్న విద్యార్థి గత మూడు రోజులుగా కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Young woman goes missing