Category: Andhra Pradesh
1977 posts
పవన్ ఖేరాకు ముందస్తు బెయిల్
April 10, 2026 | Andhra Pradesh
తెలంగాణ ముచ్చట్లు: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అస్సాం…
Read Moreలాయర్ దారుణ హత్య
April 10, 2026 | Andhra Pradesh
చిలకలూరిపేట ముచ్చట్లు: చిలకలూరిపేట (మం)యడవల్లి సమీపంలో లాయర్ దారుణ హత్య చీమకుర్తి కి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ హరి ప్రసాద్ ను దారుణంగా హత్య చేసిన…
Read Moreఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన, మానవాళికి శాపమైన దేశం
April 10, 2026 | Andhra Pradesh
.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు అమెరికా ముచ్చట్లు: అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పాకిస్థాన్కు ఊహించని దౌత్యపరమైన చిక్కు ఎదురైంది.…
Read Moreకేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది…
April 10, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రూ.2,534 కోట్లతో అమరావతిలో కేంద్రం భారీ నిర్మాణాలను చేపట్టనుంది… అమరావతి సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది… అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS)…
Read More13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
April 10, 2026 | Andhra Pradesh
… మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు అమరావతిముచ్చట్లు: పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు…
Read Moreయడవల్లి వద్ద న్యాయవాది అనుమానస్పద మృతి
April 10, 2026 | Andhra Pradesh
యడవల్లి ముచ్చట్లు: ఒంగోలు కి చెందిన న్యాయవాది హరిప్రసాద్ యడవల్లి గ్రామం వద్ద అనుమానాస్పద మృతి చిలకలూరిపేట గ్రామీణ పోలీస్ సిఐ, ఎస్ఐ మృతికి గల కారణాలను…
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..!
April 10, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: రూ.4.62 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్..! థాయ్లాండ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు. Tags: Massive Drug Seizure…
Read Moreపాముకాటుతో బాలిక దుర్మరణం
April 10, 2026 | Andhra Pradesh
కాకినాడ ముచ్చట్లు: కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం కోనపాప పేటలో విషాదం మంచం మీద నిద్రిస్తున్న చొక్క దీపిక(14) అనే బాలికను కాటేసిన పాము పిఠాపురం ప్రభుత్వ…
Read Moreగ్రీన్ ఫీల్డ్ పోర్టుపై మధ్యాహ్నం క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.
April 10, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: మధ్యాహ్నం సచివాలయం బ్లాక్-2లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొననున్న మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్. రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనుల…
Read Moreనరసరావుపేట DSPగా హనుమంతరావు.
April 10, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: రాష్ట్రంలో పలువురు DSPలకు బదిలీలు & పోస్టింగ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ. ఇందులో భాగంగా, సత్తెనపల్లి DSPగా విధులు నిర్వహిస్తున్న మేదరమెట్ల హనుమంతరావును, నరసరావుపేట…
Read More