Category: Andhra Pradesh
5505 posts
ఒక్కసారిగ్గా పెరిగిన మిర్చి ధరలు
August 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మార్కెట్ యార్డులో ఎండుమిర్చి ధరలు గణనీయంగా పుంజుకున్నాయి.గత 20 రోజుల్లో క్వింటాకు రూ.500 నుండి రూ.3,000 వరకు ధరలు పెరిగాయి. విదేశాల…
Read Moreగంజాయి కేసులో నిందితుడికి ఒక సంవత్సరం జైళు శిక్ష, జరిమాన
August 1, 2026 | Andhra Pradesh
విజయనగరం ముచ్చట్లు: విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషన్ లో 2021 సం.లో నమోదైన గంజాయి కేసులో సున్నంమెట్ట గ్రామం దుంబ్రిగూడ మండలం, ఎ.ఎస్.ఆర్.జిల్లాకు చెందిన నిందితుడు…
Read Moreఏపీలో సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్ డేట్
August 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 6న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర…
Read Moreశ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు..
August 1, 2026 | Andhra Pradesh
శ్రీశైలం ముచ్చట్లు: ఇన్ ఫ్లో 1,51,366 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 838.20 అడుగులు.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు.. ప్రస్తుత…
Read Moreపీలేరులో కారు బీభత్సం.. వాహనాలను ఢీకొట్టి డ్రైవర్ పరార్
August 1, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరులోని అజంతామిట్ట వద్ద శనివారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్న డ్రైవర్ నిలిపి ఉన్న రెండు స్కూటీలు,…
Read Moreకదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ.. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ పట్టివేత
August 1, 2026 | Andhra Pradesh
కదిరి ముచ్చట్లు: సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ డిపోలో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. బస్సును మదనపల్లి వైపు తీసుకెళ్తుండగా అప్రమత్తమైన…
Read Moreహెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి: ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా
August 1, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా సుండుపల్లి రోడ్డులో హెల్మెట్ వినియోగం, మైనర్ డ్రైవింగ్, ఇన్సూరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం…
Read Moreవిందుకు పిలిచి హత్యాప్రయత్నం
August 1, 2026 | Andhra Pradesh
గురంకొండ ముచ్చట్లు: గురంకొండ మండలంలోని రామాపురానికి చెందిన తరిగొండ రఘునాథ్పై.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యాప్రయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఎస్సై రవీంద్రబాబు…
Read Moreమహిళ దారుణ హత్య
August 1, 2026 | Andhra Pradesh
వాల్మీకిపురం ముచ్చట్లు: కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్ష్మీదేవి (48) కూలి పనుల నిమిత్తం వాల్మీకిపురం మండలం చింతపర్తికి వచ్చింది. స్థానికంగా బొగ్గులు కాల్చే పనులు చేసుకుని…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
August 1, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వరకు 71,393 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read More