Category: Andhra Pradesh
6584 posts
ఉదయం 9.55 గంటలకు సభ్య, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల రాక..
September 13, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: ఇవాళ 18వ BRICS శిఖరాగ్ర సదస్సు చివరి రోజు. ఉదయం 10.35 గంటలకు BRICS నేతల అధికారిక గ్రూప్ ఫోటో.. ఉదయం 10.50 గంటలకు…
Read Moreఏపీలోని అన్ని మండల ప్రజా పరిషత్ లలో ఓటర్ల జాబితాలు అందుబాటు
September 13, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీలో శుక్రవారం నుంచి అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర ఎన్నికలసంఘం వెల్లడించింది. ప్రజల పరిశీలన కోసం…
Read Moreరూ.249.50 కోట్ల విలువైన ఆరోగ్య ప్రాజెక్టుల ప్రారంభోత్సవం
September 13, 2026 | Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగానికి విప్లవాత్మక అడుగు: అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.…
Read Moreరైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం
September 13, 2026 | Andhra Pradesh
పులిచెర్ల ముచ్చట్లు: పులిచెర్ల(మం)ఇ రామిరెడ్డి గారి వద్ద రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం.. హత్య చేసి రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని పడేసినట్టు అనుమానం..…
Read Moreఫారెస్ట్ వాహనాన్ని ఢీకొన్న ఎర్రచందనం వాహనం
September 13, 2026 | Andhra Pradesh
రొంపిచెర్ల ముచ్చట్లు: రొంపిచెర్ల నుంచి పులిచెర్ల మార్గమధ్యంలో ఫారెస్ట్ వాహనాన్ని ఢీకొన్న ఎర్రచందనం వాహనం.. ఫారెస్ట్ బీట్ అధికారితో సహా ఇద్దరు స్మగ్లర్లకు తీవ్ర గాయాలు.. ఇద్దరు…
Read Moreజాతీయ లోక్ అదాలత్లో 252 కేసులు పరిష్కారం
September 12, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: స్థానిక కోర్టు ఆవరణంలో జరిగిన జాతీయ మెగా లోక్అదాలత్లో 252 కేసులు పరిష్కరించి, రూ.1.41 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు పంపిణీ చేశారు. శనివారం లోక్అదాలత్ను…
Read Moreఆర్టీసీ బస్టాండ్లో మహిళ నగదు బ్యాగ్ చోరీ
September 12, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె ఆర్టీసీ బస్టాండులో శనివారం సాయంత్రం బస్సు ఎక్కుతున్న మహిళ వద్ద నుంచి జేబు దొంగలు నగదు బ్యాగ్ చోరీ చేశారు. బాదితురాలు తంబళ్లపల్లె…
Read Moreశ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
September 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసియున్న శ్రీ శనేశ్వరస్వామికి శనివారం ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. ముందుగా శని భగవానునికి వివిధ రకాల సుంగంధ ద్రవ్యాలతో…
Read Moreపవిత్రమైన మట్టితో గణపతిని చేసి పూజలు చేయాలి
September 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పవిత్రమైన మట్టితో చేసిన గణపతిప్రతిమలను పెట్టి పూజలు చేయాలని రాయలసీమచిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్రెడ్డి అన్నారు. శనివారం మట్టిగణపతి ప్రతిమలను విద్యార్థులచే తయారు చేయించి పంపిణీ…
Read Moreవినాయక మండపాలకు ముందస్తు అనుమతులు పొందాలి
September 12, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు…
Read More