Category: Andhra Pradesh
6569 posts
జాతీయ లోక్ అదాలత్లో 252 కేసులు పరిష్కారం
September 12, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: స్థానిక కోర్టు ఆవరణంలో జరిగిన జాతీయ మెగా లోక్అదాలత్లో 252 కేసులు పరిష్కరించి, రూ.1.41 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు పంపిణీ చేశారు. శనివారం లోక్అదాలత్ను…
Read Moreఆర్టీసీ బస్టాండ్లో మహిళ నగదు బ్యాగ్ చోరీ
September 12, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె ఆర్టీసీ బస్టాండులో శనివారం సాయంత్రం బస్సు ఎక్కుతున్న మహిళ వద్ద నుంచి జేబు దొంగలు నగదు బ్యాగ్ చోరీ చేశారు. బాదితురాలు తంబళ్లపల్లె…
Read Moreశ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
September 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసియున్న శ్రీ శనేశ్వరస్వామికి శనివారం ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. ముందుగా శని భగవానునికి వివిధ రకాల సుంగంధ ద్రవ్యాలతో…
Read Moreపవిత్రమైన మట్టితో గణపతిని చేసి పూజలు చేయాలి
September 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పవిత్రమైన మట్టితో చేసిన గణపతిప్రతిమలను పెట్టి పూజలు చేయాలని రాయలసీమచిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్రెడ్డి అన్నారు. శనివారం మట్టిగణపతి ప్రతిమలను విద్యార్థులచే తయారు చేయించి పంపిణీ…
Read Moreవినాయక మండపాలకు ముందస్తు అనుమతులు పొందాలి
September 12, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు…
Read Moreకర్నాటక రాష్ట్రంలో 7.5% ప్రత్యేక రిజర్వేషన్:
September 12, 2026 | Andhra Pradesh
కర్నాటక ముచ్చట్లు: ప్రభుత్వ పాఠశాలల్లో (6వ తరగతి నుండి 12వ తరగతి వరకు) చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్, వైద్యం, వ్యవసాయం వంటి వృత్తి విద్యా (Professional) కోర్సుల్లో…
Read Moreరైలు కింద పడి హసీనా మృతి
September 12, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లి మండలం సిటిఎం రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం వన్ దగ్గర కదులుతున్న రైలు కింద పడి పిటిఎం పగసూర్ వీధికి చెందిన చాంద్…
Read Moreప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చిన యువతి
September 12, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: తన ప్రేమ కార్యకలాపాలకు అడ్డు వస్తుందని కన్న తల్లి ఈపూరు లక్ష్మిని హత్య చేసిన కుమార్తె పుష్పలత కుమార్తె పుష్పలత.. ప్రియుడు రాజాతో కలసి…
Read Moreలక్కిరెడ్డిపల్లి లో నేడు జాతీయ లోక్ అదాలత్
September 12, 2026 | Andhra Pradesh
లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు: లక్కిరెడ్డిపల్లి జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీహెచ్ భరత్ కమల్, లీగల్…
Read Moreపోస్టుల భర్తీపై అభ్యంతరాలు 15లోపు తెలపాలి
September 12, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డా. నున్నా అనూరాధ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBVs) ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది…
Read More