September 9, 2026
Explore

Category: Andhra Pradesh

6569 posts

గణేష్‌ ఉత్సవాలకు సింగిల్‌విండోలో అనుమతి

September 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: గణేష్‌ ఉత్సవాలు నిర్వహించే వారు ముందుగా ఆన్‌లైన్‌లో సింగిల్‌విండో విధానంలో అనుమతికి ధరఖాస్తు చేసుకోవాలని సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిర్వాహకుల ధరఖాస్తులను…

Read More

10న ట్రాఫిక్‌ మళ్లింపు

September 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు కార్యక్రమం చేసినట్లు సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. చిత్తూరు నుంచి వచ్చే వాహనాలు జెన్యూటౌన్‌…

Read More

గణేష్‌ విగ్రహాలు ఏర్పాటు

September 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణంలో గణేష్‌ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాన్ని యువత చురుగ్గా చేపట్టారు. ఎన్‌ఎస్‌.పేటలోని మల్లారమ్మవీధిలో గల యువకులు అతిపెద్ద మట్టి విగ్రహాన్ని…

Read More

జాతీయ పారాస్పోర్టస్మీట్‌కు దివ్యాంగ విద్యార్థి గౌతమ్‌

September 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గూడూరుపల్లె పాఠశాలలో చదువున్న దివ్యాంగ విద్యార్థి గౌతమ్‌ జాతీయ పారాస్పోర్టస్మీట్‌ శిక్షణకు ఎంపిక కావడం ఎంతో అదృష్టమని హెచ్‌ఎం మహేష్‌నారాయణ తెలిపారు. బుధవారం ఆయన…

Read More

డ్రోన్ కెమెరాలకు చిక్కిన కోడిపందెగాళ్లు.. 11 మందికి 10 రోజుల జైలు

September 9, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ బోగిటివారిపల్లెలో అక్రమంగా కోడిపందేలు నిర్వహిస్తున్న 11 మందిని డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.ఏపీ గేమింగ్…

Read More

ప్రేమ పేరుతో మోసం: న్యాయం కోసం తండ్రి బిడ్డ ఆత్మహత్యకు యత్నం

September 9, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో ప్రేమ పేరుతో మోసపోయామని ఆరోపిస్తూ మంగళవారం శేషమహల్ శారదానగర్ కు చెందిన దివ్య కుటుంబంతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట…

Read More

హెడ్ కానిస్టేబుళ్లుగా 19 మందికి పదోన్నతి

September 9, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 19 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా ఎస్పీ ధీరజ్…

Read More

శ్రీ సత్యసాయి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మిధున్ రెడ్డి

September 9, 2026 | Andhra Pradesh

శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చట్లు: శ్రీ సత్యసాయి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిధున్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా…

Read More

కోడికొండ చెక్ పోస్ట్ వద్ద ఎంపీ మిథున్ రెడ్డి కి ఘన స్వాగతం

September 9, 2026 | Andhra Pradesh

కోడికొండ ముచ్చట్లు: కోడికొండ చెక్ పోస్ట్ వద్ద ఎంపీ మిథున్ రెడ్డి కి మడకశిర మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎం.…

Read More

ఈఎస్ఐ (ESI) సేవలకు ఆధార్ తప్పనిసరి

September 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర కార్మికశాఖ కీలక సూచన చేసింది. ఈఎస్ఐ సేవలు పొందేందుకు ఉద్యోగులు తప్పనిసరిగా ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని తెలిపింది. 2020 సోషల్…

Read More