Category: Andhra Pradesh
4846 posts
నకిలీ పత్రాలతో రూ.50 కోట్ల భూమి రిజిస్ట్రేషన్ యత్నం.. ఒకరు అరెస్ట్, ఇద్దరు పరారీ
July 12, 2026 | Andhra Pradesh
మదనపల్లెముచ్చట్లు: మదనపల్లెలో నకిలీ పత్రాలతో సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు యత్నించిన మోసం సబ్రిజిస్ట్రార్ అప్రమత్తతతో బయటపడింది. తప్పుడు దస్తావేజులతో పాటు అధికారిని…
Read Moreఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య.. కుటుంబానికి ఆర్థిక సాయం
July 12, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లి NTR నగర్కు చెందిన ఆంజనేయులు (45) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. SI మల్లికార్జునరెడ్డి తెలిపిన…
Read Moreప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
July 12, 2026 | Andhra Pradesh
నందలూరు ముచ్చట్లు: నందలూరులో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తల్లి–శిశు ఆరోగ్యం కోసం కాన్పుల మధ్య…
Read Moreజాతీయ లోక్ అదాలత్లో 6,372 కేసులకు పరిష్కారం
July 12, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేటలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 6,372 కేసులు పరిష్కారమయ్యాయని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు.…
Read Moreఅన్నమయ్య జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ లో 13,128 కేసుల పరిష్కారం
July 12, 2026 | Andhra Pradesh
పీలేరుముచ్చట్లు: అన్నమయ్య జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 13,128 కేసులు పరిష్కారమయ్యాయి. రాయచోటి, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె కోర్టుల్లో నిర్వహించిన లోక్…
Read Moreఆదివారమైనా విధుల్లో ఉండాలి: ఆర్డీవో నారాయణ రెడ్డి
July 12, 2026 | Andhra Pradesh
కలికిరి ముచ్చట్లు: SIR గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం కూడా BLOలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు సచివాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని పీలేరు ఆర్డీవో…
Read Moreతడకోన అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
July 12, 2026 | Andhra Pradesh
రామాపురం ముచ్చట్లు: రామాపురం మండలం గడికోట బీట్ పరిధిలోని తడకోన అటవీ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది నిర్వహించిన గాలింపు చర్యల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు.…
Read Moreకలికిరి గురుకులంలో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
July 12, 2026 | Andhra Pradesh
కలికిరి ముచ్చట్లు: కలికిరి జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5, 6, 7వ తరగతుల్లో రెండేసి, 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రెండు మిగులు…
Read Moreప్రముఖ గాయని ఎస్ జానకి మృతి
July 12, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఐదు శతాబ్దాలుగా తన మధురమైన కంఠంతో వేలాది పాటలు పాడిన ప్రముఖ గాయని ఎస్ జానకి మృతి చెందడం తో దక్షిణాది రాష్ట్రాలు ఒక్కసారిగా విషాదంలో…
Read Moreఅక్టోబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు
July 12, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: అక్టోబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా…
Read More