Category: Andhra Pradesh
3189 posts
బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవం
May 21, 2026 | Andhra Pradesh
బెంగళూరు ముచ్చట్లు: బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు – ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొనడం గొప్ప గౌరవం – ఇది…
Read Moreప్రేమ వేధింపుల ఆరోపణలతో యువకుడికి అరగుండు..
May 21, 2026 | Andhra Pradesh
చెప్పుల దండతో ఊరేగింపు అనంతపురం ముచ్చట్లు: అనంతపురంజిల్లాలో ఓ యువకుడిని గ్రామస్తులు అవమానకరంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఓ వివాహితను వేధిస్తున్నాడనే…
Read Moreబక్రీద్ మేకలు, పొటేళ్లు సంత
May 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణంలో గురువారం మేకలు, పొటెళ్ల సంత నిర్వహించారు. ముస్లింలు పండుగ కోసం మేకలను, పొటెళ్లను , ఒంటెలను కొనుగోలు చేసి…
Read Moreపారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేయాలి
May 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: ఎలాంటి అవకతవకలు లేకుండ పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కరుణకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం తహశీల్ధార్ కార్యాలయంలో తహశీల్ధార్…
Read Moreఆర్టీసి డిపో వద్ద ఎంఎన్యుఏ నిరసన
May 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని బైపాస్రోడ్డులో గల ఆర్టీసి డిపో వద్ద ఎంఎన్యుఏ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. గురువారం సంఘ అధ్యక్షుడు మునాఫ్ ఆధ్వర్యంలో నిరసన…
Read Moreఎవరికంటే వారికి సిమ్కార్డులు ఇవ్వద్దు
May 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: సెల్ఫోన్కు వినియోగించే సిమ్కార్డులను ఆధారాలు లేకుండ ఎవరికి పడితే వారికి డీలర్లు ఇవ్వరాదని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. గురువారం పోలీస్స్టేషన్లో పలు కంపెనీలకు చెందిన…
Read Moreఎంఆర్పిఎస్చే గోటు విలేజ్
May 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి ఆధ్వర్యంలో చేసిన పోరాటాలు, విజయాలు వివరిస్తూ 40 రోజుల పాటు గోటు విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్చార్జ్…
Read Moreప్రతిరోగికి నాణ్యమైన సేవలు అందించాలి
May 21, 2026 | Andhra Pradesh
డిఎండ్అండ్హెచ్వో డాక్టర్ లక్ష్మీనరసయ్య పుంగనూరు ముచ్చట్లు: ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం, మందులు అందించేలా డాక్టర్లు, సిబ్బంది పని చేయాలని డిఎండ్అండ్హెచ్వో డాక్టర్ లక్ష్మీనరసయ్య…
Read Moreరాజీవ్కు నివాళులు
May 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: మాజీ ప్రధాని , భారతరత్న రాజీవ్గాంధి 35వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ప్రియాంకసేవాదళ్ అధ్యక్షుడు సజ్జాద్ ఆధ్వర్యంలో రాజీవ్గాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,…
Read Moreఎయిడ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దాం
May 21, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ప్రజలందరి సహకారంతో ఎయిడ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్నియంత్రణ అధికారి భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఏరియా…
Read More