Category: Andhra Pradesh
4678 posts
విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి
July 8, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: మైదుకూరులో తీవ్ర విషాదం..విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి.. ఆకుల వీధిలో నివసిస్తున్న పందిటి నడిపి సుబ్బరాయుడు(85) ఓబులమ్మ(75)లుగా గుర్తింపు.. వరి పొట్టు…
Read Moreతిరుపతిలో ఐస్క్రీమ్ తయారీ కేంద్రాలపై దాడులు..!
July 8, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: పాడైన, గడువు ముగిసిన ఐస్క్రీములు స్వాధీనం చేసుకుని డంపింగ్కు తరలింపు. బాలాజీ ఐస్క్రీమ్ తయారీ కేంద్రం మూసివేత, యాజమాన్యంపై కేసు నమోదు. బైరాగిపట్టెడలోని ఓ…
Read Moreభర్తను హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దులో పూడ్చిపెట్టింది.. 8 నెలల తర్వాత వీడిన మిస్టరీ
July 8, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో భార్యామణులు భర్తలను హతమార్చుతున్న కథనాలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. పతియే ప్రత్యక్ష దైవంగా భావించే మనదేశంలో రోజుకో ప్రాంతంలో…
Read Moreఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ యువతి అట్లూరి ప్రసన్న దుర్మరణం
July 8, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని మృతి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అట్లూరి ప్రసన్నగా గుర్తింపు సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును…
Read MoreYSR ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్.
July 8, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: మాజీ సీఎం YSR జయంతి సందర్భంగా, మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ నివాళులు..! ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద నివాళులర్పించిన…
Read Moreఆస్తి వివాదంలో బాబాయ్ను నరికి చంపిన అన్న కొడుకు
July 8, 2026 | Andhra Pradesh
ఏలూరు జిల్లా ముచ్చట్లు: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో ఆస్తి వివాదాల నేపథ్యంలో కరుమూరి దుర్గారెడ్డి పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు. ఆయన సోదరుడి కుమారుడు కరుమూరి…
Read Moreఅగ్రిగోల్డ్ బాధితులకు ఆరు నెలల్లో న్యాయం: మంత్రివర్గ ఉపసంఘం
July 8, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: దాదాపు పదేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి,…
Read Moreవిజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ సోదాలు
July 8, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వించిపేటలో తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వించిపేట గాంధీ బొమ్మ సెంటర్లోని…
Read Moreపీఎంఎంఎస్వై నిధుల పక్కదారి
July 8, 2026 | Andhra Pradesh
ముగ్గురు మత్స్యశాఖ అధికారులపై క్రిమినల్ కేసులకు ప్రభుత్వం ఆదేశం గుంటూరుముచ్చట్లు: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకానికి సంబంధించిన ప్రభుత్వ నిధులను భారీగా పక్కదారి పట్టించి,…
Read Moreశ్రీ సిమెంట్స్ విస్తరణపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ..!
July 8, 2026 | Andhra Pradesh
పల్నాడుముచ్చట్లు: పల్నాడు జిల్లా పెదగార్లపాడులో ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు. శ్రీ సిమెంట్స్ ప్లాంట్ విస్తరణ, మైనింగ్ ప్రతిపాదనలపై అభిప్రాయాల స్వీకరణ. స్థానిక ప్రజలు, రైతులు, వివిధ వర్గాల…
Read More