Category: Andhra Pradesh
3668 posts
ఏపీలో ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్
June 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై 24 గంటల్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్ జరిగేలా కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా…
Read Moreజనసేనలో ఆపరేషన్ క్లీన్.. క్రమశిక్షణపై పవన్ ఫోకస్
June 9, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఇప్పుడు సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వ…
Read Moreఅనకాపల్లి జిల్లాలో ఘనంగా “మొబైల్ ఫోన్ల రికవరీ మేళా
June 9, 2026 | Andhra Pradesh
” – రూ.1.65 కోట్ల విలువైన 808 మొబైల్స్ బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి ముచ్చట్లు: అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో…
Read Moreబ్యాడ్మింటన్ పోటీల్లో చిన్నారుల ప్రతిభ
June 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బ్యాడ్మింటన్ అకాడమిలో మంగళవారం చిన్నారులకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో దేవనిషి, తనూజ, రాహిని, శాన్విక, నెల్సన్, మనశ్వి, ఆల్విన్, అద్విక్ లు…
Read Moreప్రమాదంలో స్పందించిన తండ్రి , కొడుకులకు సన్మానం
June 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి, తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొని పోలీసులకు సమాచారం అందించిన తండ్రి, కొడుకులకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం…
Read Moreదంపతుల ప్రాణాలు బలితీసుకున్న బిర్యానీ
June 9, 2026 | Andhra Pradesh
శ్రీకాకుళం ముచ్చట్లు: బిర్యానీ విషయంలో ఫోన్లో జరిగిన వాగ్వాదం దంపతుల ప్రాణాలు బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం(33), ప్రియాంక(27) విశాఖ శ్రీనగర్లో నివసిస్తున్నారు. ఆదివారం…
Read Moreమున్సిపల్ డీఈఈ మహేష్ కు పదోన్నతి సన్మానం
June 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి డీఈఈగా పని చేస్తున్న మహేష్కు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి లభించింది. ఆయనకు పదోన్నతి రావడంపై మున్సిపల్ కమిషనర్ మదుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులు కలసి…
Read More10న బిఎల్వోలతో సమావేశం
June 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల రెవెన్యూ అధికారులు బిఎల్వోలతో బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్ రాము మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.…
Read Moreడీజల్,పెట్రోల్ ధరల పెంపుపై సీపీఐ వినూత్న ప్రదర్శన
June 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: కేంద్ర ప్రభుత్వం డీజల్,పెట్రోల్ ధరలను పెంచడంపై సీపీఐ వినూత్న ప్రదర్శన చేపట్టింది. మంగళవారం సీపీఐ కార్యదర్శి వెంకట్రమణారెడ్డి, రామమూర్తి, కార్యకర్తలు కలసి ఆటోలకు తాడుకట్టి లాగుతూ…
Read Moreస్కూల్ బస్సులకు రికార్డులు లేకపోతే సీజ్ చేస్తాం
June 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు రవాణాశాఖ పరిధిలోని స్కూల్ బస్సులకు, ఇతర వాహనాలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్లు లేకపోతే బస్సులు సీజ్ చేస్తామని ఎంవిఐ సుప్రియ తెలిపారు. మంగళవారం ఆమె…
Read More