August 12, 2026
Explore

Category: Andhra Pradesh

5915 posts

సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పాదయాత్ర

August 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా సీపీఐ పాదయాత్ర చేపట్టింది. బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శులు డాక్టర్‌ టి.జనార్ధన్‌…

Read More

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలి

August 12, 2026 | Andhra Pradesh

తాడేపల్లిముచ్చట్లు: అవసరమైతే చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరనున్న ఉపాధ్యాయ సంఘాల బృందం వైయస్‌ జగన్‌ చొరవతో రేపు కేంద్ర విద్యాశాఖ మంత్రితో భేటీ వైఎస్సార్‌సీపీ ఎంపీలతో…

Read More

ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు వివాదంపై క్లారిటీ

August 12, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు: ప్రకాశ్ రాజ్ పేరు ఎలాంటి కారణం లేకుండా తొలగించలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. SIRలో భాగంగా BLO పరిశీలనలో ఆయన నమోదైన చిరునామాలో…

Read More

ప్రియుడితో యూట్యూబర్ భార్య జంప్

August 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: భర్తను వదిలేసి బస్సు కండక్టర్తో పారిపోయిన మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ NRD భార్య మేఘా తన భార్య కనిపించలేదని, సీసీటీవీ ఫుటేజ్లో చెక్…

Read More

శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్…

August 12, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి విమానాశ్రయంలో అందుబాటులోకి రానున్న ఈ – వీసా సేవలు…. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం…. తాజా నిర్ణయంతో తిరుపతి విమానాశ్రయంలోనే అందుబాటులోకి రానున్న…

Read More

అదానీ కేసులో సంచలన మలుపు!!

August 12, 2026 | Andhra Pradesh

-క్రిమినల్ కేసు పూర్తిగా కొట్టివేత! అమెరికా ముచ్చట్లు: గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై ఉన్న క్రిమినల్ అభియోగాలను అమెరికా ఫెడరల్ కోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసును…

Read More

కంచర్ల మధు దుర్మరణం..

August 12, 2026 | Andhra Pradesh

కర్ణాటక ముచ్చట్లు: మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుమారుడు కంచర్ల మధు దుర్మరణం..కర్ణాటకలో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె యువకుడు…

Read More

గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు: ఏపీ ప్రభుత్వం

August 12, 2026 | Andhra Pradesh

గోదావరి ముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల కోసం ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద రూ.210 కోట్లు మంజూరు చేసింది. పర్యాటక…

Read More

అర్జెంట్‌గా రమ్మని పిలిచి.. ప్రియుడి చేత భర్తని చంపించిన భార్య

August 12, 2026 | Andhra Pradesh

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు: ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని బుధానా ప్రాంతంలో ఘటన మీరట్‌కు చెందిన తాలిబ్‌కు మీనా అనే యువతితో వివాహం అయితే పెళ్లికి ముందే ఆసిమ్ అనే అబ్బాయిని…

Read More

విద్యుత్ ఘాతకానికి రైతు బలి

August 12, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో బోయ ఆంజనేయులు అనే రైతు వ్యవసాయం పనులకు ఉదయం 6 గంటలకు బయలుదేరుగా తన పొలంలో…

Read More