August 12, 2026
Explore
విద్యుత్ ఘాతకానికి రైతు బలి

విద్యుత్ ఘాతకానికి రైతు బలి

August 12, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో బోయ ఆంజనేయులు అనే రైతు వ్యవసాయం పనులకు ఉదయం 6 గంటలకు బయలుదేరుగా తన పొలంలో కందిలో సేద్యం చేస్తుండగా విద్యుత్ వైరు తెగి ఎద్దు మీద పడింది రైతు కాపాడే పోయి రైతు విద్యుత్ ఘాతకానికి బలయిపోయిన బోయ ఆంజనేయులు.

Tags: Farmer falls victim to lightning strike