Category: Andhra Pradesh
4296 posts
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
June 30, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 95,498 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు వైద్య పరీక్షలు.
June 30, 2026 | Andhra Pradesh
ముంబై ముచ్చట్లు: ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉందని నిర్ధారించిన వైద్యులు. తక్షణమే…
Read Moreఏపీ ఈఏపీసెట్ ఫలితాలు నేడే
June 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సెట్ కమిటీ సమావేశం…
Read Moreగ్రూప్-1 అక్రమాలపై హైకోర్టుకు సిట్ మధ్యంతర నివేదిక
June 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ▪️తుది నివేదిక సమర్పణకు విచారణ వాయిదా. గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనం అక్రమాలపై దర్యాప్తు జరిపిన సిట్.. మధ్యంతర నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందజేసింది. తుది…
Read Moreముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
June 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: మధ్యాహ్నం 12.15 గంటలకు క్యాంప్ కార్యాలయంలో మైనింగ్ శాఖపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 04.00 గంటలకు నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్తో సమావేశం అవుతారు. Tags: Chief…
Read Moreరామాపురంలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వ్యక్తి మృతి
June 30, 2026 | Andhra Pradesh
రామాపురం ముచ్చట్లు: రాయచోటి- లక్కిరెడ్డిపల్లి మార్గమధ్యంలోని ఏకిలపల్లి బస్టాప్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి…
Read Moreభక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం
June 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పూరీ శ్రీక్షేత్రం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. సోమవారం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా ముఖ్య మంత్రి మోహన్…
Read Moreప్రభుత్వ డబ్బును కాజేస్తున్న ఎంపీడీవో..
June 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కేసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయంలో రోజుకు ఒక అవినీతి బయటపడుతుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రికవరీ సుమారు 13 లక్షల రూపాయలను కాజే యడానికి ప్రయత్నిస్తున్న ఎంపీడీవో…
Read Moreత్రిభాషా విధానం పై CBSE కీలక ప్రకటన
June 30, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పదో తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం నుండి CBSE మినహాయింపును ఇచ్చింది. ప్రస్తుతం ఉన్నవారు ద్విభాషా విధానంలోనే పరీక్షలు రాస్తారు. అయితే, కొత్త విద్యా విధానం…
Read Moreఏపీలోని అంగన్వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు
June 30, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీలో బీఎల్ఓగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల కోసం ప్రభుత్వం పని వేళల్లో మార్పులు చేసింది. వీరు పనిచేసే కేంద్రాలు జూన్ 29 నుంచి…
Read More