May 14, 2026
Explore

Category: Andhra Pradesh

2758 posts

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

May 14, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 78,024 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునన్న అరోమా సింగ్ ఠాకూర్

May 14, 2026 | Andhra Pradesh

శ్రీకాళహస్తి ముచ్చట్లు: అరోమా సింగ్ ఠాకూర్, IPS, ఇన్స్పెక్టర్ జనరల్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాదు వారు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి…

Read More

శ్రీ గురు దక్షిణామూర్తి స్వామికి ప్రత్యేక పూజలు

May 14, 2026 | Andhra Pradesh

శ్రీకాళహస్తి ముచ్చట్లు: గురువారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతులు, ధూప దీప నైవేద్యములను ఆలయ…

Read More

జిల్లాలో విద్యా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

May 14, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు: జిల్లాలో విద్యాభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.…

Read More

ఒక నెల – ఒక గ్రామం

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: ఒకనెల- ఒక గ్రామం కార్యక్రమం క్రింద మండల పర్యటనను తహశీల్ధార్‌ రాము, ఎంపీడీవో అప్పాజి ప్రారంభించారు. మండలంలోని ఏటవాకిలి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించి, పలు…

Read More

శాంతినగర్‌లో పత్తాలేని పారిశుద్ధ్యం

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని శాంతినగర్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడంతో దోమలు ప్రభలి ప్రజలు ఆనారోగ్యం పాలౌతున్నారని గురువారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో చాలా రోజులుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు…

Read More

ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని బాలగురవయ్యగారిపల్లెలో నివాసం ఉన్న దళితవాడకు చెందిన మహిళలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డీటి మాధవిని కోరారు. గురువారం మహిళలు తహశీల్ధార్‌ కార్యాలయంకు వచ్చి…

Read More

పాడి ఆవు దొంగతనం

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని మేలుపట్లకు చెందిన వెంకటేష్‌కు చెందిన లక్షరూపాయలు విలువ చేసే పాడి ఆవును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించి తీసుకెళ్లారు. గురువారం బాధితుడు…

Read More

16న శ్రీ శనేశ్వరస్వామి జయంతి

May 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: శ్రీ శనేశ్వరస్వామివారి జయంతిని ఈనెల 16న భక్తి శ్రద్దలతో నిర్వహించనున్నారు. పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయం, రాగానిపల్లె రోడ్డులో…

Read More

దూరదర్శిని కలిపింది ఇద్దరిని సినిమా విడుదలకు సిద్ధం

May 14, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన సువిక్షిత్ బొజ్జా, గీతిక రతన్ జంటగా నటించిన “దూరదర్శిని కలిపింది ఇద్దరిని” సినిమా ఈ నెల 15న…

Read More