Category: Andhra Pradesh
2800 posts
ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ యువకుడు
April 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మదనపల్లి మండలం చీకిలబైలుకు ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. చీకులపల్లి సమీపంలోని సుబ్బిరెడ్డిబావిలో సహచరులతో…
Read Moreమదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ కోసం ముమ్మరంగా స్థల పరిశీలన…
April 26, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లిలో అత్యాధునిక వసతులతో కూడిన నూతన టమాటా మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు, ఈ రోజు…
Read Moreపెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
April 26, 2026 | Andhra Pradesh
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి 9.35 కోట్లు తీసుకున్న నటి అనూష రెడ్డి హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్ – లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వై.వి.ధర్మేంద్ర…
Read Moreఅందాన్ని ఎరగా వేసి సాంతం నాకేసారు..!
April 26, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కీలకొద్దీ బంగారం కొనిపించారు.. ఊహల్లో విహరింపచేశారు..! భవిష్యత్తు కొత్త బంగారు లోకం అంటూ.. ఉన్న బంగారాని కాజేసారు..! నటిగా సినిమాలు అవి ఇవీ చేస్తూ బయట…
Read Moreపెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.
April 26, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ప్యానిక్ కొనుగోళ్లతో ఒక్కసారిగా 50 శాతంపైగా పెరిగిన డిమాండ్. రాష్ట్రంలోని 4,510 బంకుల్లో 10 శాతం బంకులు సరఫరా లేక మూతపడినట్లు తెలిపిన అధికారులు.…
Read Moreవిశాఖపట్నంలో గూగుల్ మెగా హబ్ కు ఈ నెల 28వ తేదీన శంకుస్థాపన
April 26, 2026 | Andhra Pradesh
విశాఖపట్నం ముచ్చట్లు: ఏపీలోని విశాఖపట్నం ఐటీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న మెగా…
Read Moreస్వీయ గణన పై ప్రజలకు అవగాహన
April 26, 2026 | Andhra Pradesh
బి.కొత్తకోట ముచ్చట్లు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన గణనలో భాగంగా స్వీయ జనగణనపై అవగాహన కల్పిస్తూ ఆదివారం ఉదయం నగర పంచాయతీ కమిషనర్ బి.రమాదేవి ఆధ్వర్యంలో 5…
Read Moreపారిశుద్ధ్య పనులపై జేసీ ఆకస్మిక తనిఖీలు
April 26, 2026 | Andhra Pradesh
-గైర్హాజరుపై చర్యలు ఉంటాయని హెచ్చరిక మదనపల్లె ముచ్చట్లు: జిల్లా జాయింట్ కలెక్టర్, మదనపల్లె మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శివ నారాయణ శర్మ ఆదివారం తెల్లవారుజాము ఐదు గంటల…
Read Moreకలెక్టరేట్ లో 27 న పిజిఆర్ఎస్
April 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం తెలిపారు.…
Read Moreవిద్యుత్ సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ
April 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: జిల్లాలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిస్కం ఎస్ఈ ఆడేపూడి సోమశేఖర్…
Read More