విశాఖ ముచ్చట్లు:
ఈ నెల 5న సముద్ర ఆహార ఎగుమతులపై నేషనల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
‘విశాఖ ఎకనామిక్ రీజియన్’పై సమీక్ష చేయనున్న సీఎం చంద్రబాబు.
ఈ నెల 8న APIS టెక్నాలజీస్ సెమీకండక్టర్ యూనిట్కు భూమిపూజ.
Tags; CM Chandrababu Naidu to visit Visakhapatnam on 5th and 8th of this month