Category: Andhra Pradesh
2712 posts
మే 26న ఖాళీ గోనె సంచుల ఈ-వేలం
May 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026-27 సంవత్సరానికి మే 26న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు.…
Read Moreమే 28 నుండి జూన్ 5 వరకు నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు
May 14, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: ఆకాశరాజు నిర్మించిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ మహోత్సాహం మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – మే 27న అంకురార్పణం…
Read Moreతిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు
May 14, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు.…
Read Moreటీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం
May 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: రిలయన్స్ సంస్థ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు.ఈ మేరకు శ్రీవారి…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
May 14, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 78,024 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreశ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునన్న అరోమా సింగ్ ఠాకూర్
May 14, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తి ముచ్చట్లు: అరోమా సింగ్ ఠాకూర్, IPS, ఇన్స్పెక్టర్ జనరల్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాదు వారు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి…
Read Moreశ్రీ గురు దక్షిణామూర్తి స్వామికి ప్రత్యేక పూజలు
May 14, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తి ముచ్చట్లు: గురువారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతులు, ధూప దీప నైవేద్యములను ఆలయ…
Read Moreజిల్లాలో విద్యా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
May 14, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: జిల్లాలో విద్యాభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.…
Read Moreఒక నెల – ఒక గ్రామం
May 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఒకనెల- ఒక గ్రామం కార్యక్రమం క్రింద మండల పర్యటనను తహశీల్ధార్ రాము, ఎంపీడీవో అప్పాజి ప్రారంభించారు. మండలంలోని ఏటవాకిలి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించి, పలు…
Read Moreశాంతినగర్లో పత్తాలేని పారిశుద్ధ్యం
May 14, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని శాంతినగర్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడంతో దోమలు ప్రభలి ప్రజలు ఆనారోగ్యం పాలౌతున్నారని గురువారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో చాలా రోజులుగా పారిశుద్ధ్య కార్యక్రమాలు…
Read More