Category: Andhra Pradesh
2620 posts
కాంగోలో అన్నమయ్య జిల్లా యువకుడి మృతి
May 13, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: కాంగోలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. అన్నమయ్య జిల్లా కలిచెర్ల గ్రామానికి చెందిన పి. శ్రీకాంత్ రెడ్డి…
Read MoreAISF శిక్షణా తరగతుల కరపత్రాల విడుదల
May 13, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లిలోని STU కార్యాలయంలో AISF జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతుల కరపత్రాలను రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, జిల్లా నిర్మాణ బాధ్యులు…
Read Moreవలస కార్మికుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి : ఎస్సై
May 13, 2026 | Andhra Pradesh
లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు: లక్కిరెడ్డిపల్లి మండలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వివరాలను తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని ఎస్సై శోభ సూచించారు. భవన…
Read Moreవాహనదారులకు సంబెపల్లి ఎస్సై రవికుమార్ హెచ్చరిక
May 13, 2026 | Andhra Pradesh
సంబేపల్లి ముచ్చట్లు: సంబేపల్లి మండలంలోని పోలీస్ స్టేషన్ ఎదుట రాయచోటి హైవేపై సంబేపల్లి ఎస్సై రవికుమార్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు మద్యం సేవించి…
Read Moreఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.
May 13, 2026 | Andhra Pradesh
. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు అమరావతిముచ్చట్లు: సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం సీజే కాన్వాయ్కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు…
Read Moreఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్లో నోటిఫికేషన్!
May 13, 2026 | Andhra Pradesh
సెప్టెంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎస్ఈసీఅనిల్ చంద్ర పునేఠా వార్డుల విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం…
Read Moreకేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండిపై సుంకాలు డబుల్.
May 13, 2026 | Andhra Pradesh
. ఇక కొనడం కష్టమేనా? అమరావతిముచ్చట్లు: బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచిన కేంద్రం ఏడాదిపాటు బంగారం కొనవద్దని ప్రధాని కోరిన కొద్దిరోజుల్లోనే…
Read Moreనా శవాన్ని కుక్కలకు వదిలేయండి”
May 12, 2026 | Andhra Pradesh
ఆళ్లగడ్డ ముచ్చట్లు: ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పడకండ్లకు చెందిన చిరంజీవి(25) ఆత్మహత్య ఘటన కంటతడి పెట్టిస్తోంది. పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని…
Read Moreనీట్ పరీక్షలపై ఆందోళన
May 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీట్యూజి పరీక్షలు రద్దు చేయడంతో గ్రామీణ స్థాయి నుంచి ఆందోళలను ప్రారంభమైంది. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తల్లిదండ్రులు, విద్యార్థులు…
Read Moreప్రజలకు మెరుగైన సేవలు అందించండి
May 12, 2026 | Andhra Pradesh
సబ్ కలెక్టర్ కళ్యాణి పుంగనూరుముచ్చట్లు: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సబ్ కలెక్టర్, మున్సిపాలిటి స్పెషల్ఆఫీసర్ కళ్యాణి అధికారులను ఆదేశించారు.…
Read More