Category: Andhra Pradesh
4203 posts
తమిళనాడులోని కోయంబత్తూరులో విషాదం..!
June 18, 2026 | Andhra Pradesh
తమిళనాడు ముచ్చట్లు: నీట్ రీఎగ్జామ్ ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య. నీట్ రీఎగ్జామ్కు సిద్ధమవుతున్న కీర్తన(19) ఆత్మహత్య. Tags: Tragedy in Coimbatore, Tamil Nadu!
Read Moreఅమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది
June 18, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: మధ్యంతర అవగాహన ఒప్పందంపై పారిస్ లో ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. యుద్ధం ముగింపునకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిగా వ్యవహరించారు.…
Read Moreముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
June 18, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఉదయం 10.50 గంటలకు సచివాలయానికి వెళ్తారు. 11.00 గంటలకు ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 03.00 గంటలకు ఫిషరీస్&పొగాకు పంటపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 05.00…
Read Moreపురుషుడిలో స్త్రీ లక్షణాలు!
June 18, 2026 | Andhra Pradesh
జంబ లకిడి పంబ…సినిమా అందరూ చూసే ఉంటారు…..అలాంటి ఘటన మన గుంటూరు లో….అరుదైన వ్యాధి…పురుషుడిలో స్త్రీ లక్షణాలు! గుంటూరు ముచ్చట్లు: గుంటూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన 36…
Read Moreఎస్ఐఆర్పై ఇంటింటా వైఎస్సార్సిపి శ్రేణుల కుస్తీ
June 17, 2026 | Andhra Pradesh
పండుగల ఓటర్ల పక్రియ పుంగనూరుముచ్చట్లు: ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్టెన్సువ్ రివిజన్ ) కార్యక్రమంలో మూడవ రోజు వైఎస్సార్సిపి శ్రేణులు ఇంటింటికి వెళ్లి రివిజన్పై…
Read Moreఅనకాపల్లి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
June 17, 2026 | Andhra Pradesh
: నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సైబర్ నేరాలు, సోషల్ మీడియా కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి పోక్సో, రేప్ మరియు ఎస్సీ/ఎస్టీ…
Read Moreఆర్టీసి డిపోలో వినాయకుని ఆలయం ప్రారంభం
June 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని ఆర్టీసి డిపోలో శ్రీ వినాయకస్వామి ఆలయాన్ని నిర్మించి , విగ్రహాన్ని బుధవారం ప్రతిష్టించారు. డిపో మేనేజర్ దినేష్ మాట్లాడుతూ ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది…
Read More19న సచివాలయాలలో యూనిఫైడ్ సర్వేపై విచారణలు
June 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి పరిధిలోని అన్ని వార్డు సచివాలయాలలోను యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేడేటా పై విచారణ చేసి తుది నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 19న వార్డు సచివాలయాలకు ఆయా…
Read Moreరైతుబజార్ నిర్మాణానికి రూ.28 లక్షలు
June 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని మార్కెట్ కమిటి ఆవరణంలో రైతు బజారు నిర్మాణానికి ప్రభుత్వం రూ.28 లక్షలు మంజూరు చేసినట్లు కమిటి చైర్మన్ సమీపతి యాదవ్ తెలిపారు. బుధవారం ఆయన…
Read Moreమోటకట్ల హైస్కూల్కు బస్సు సౌకర్యం.. అడ్మిషన్లు ప్రారంభం
June 17, 2026 | Andhra Pradesh
సంబేపల్లి ముచ్చట్లు: సంబేపల్లి మండలంలోని మోటకట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాయచోటి నుంచి పాఠశాలకు విద్యార్థులు సులభంగా…
Read More