Category: Andhra Pradesh
2573 posts
రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం
May 12, 2026 | Andhra Pradesh
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై అనలైజర్ తో తనిఖీలు…. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలుగ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు… శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చట్లు:…
Read Moreరేపు తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బలనిరూపణ
May 12, 2026 | Andhra Pradesh
తమిళనాడు ముచ్చట్లు: ఇవాళ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. Tags: CM Vijay to prove his majority in the Tamil Nadu…
Read Moreనేడు అసోంలో సీఎం చంద్రబాబు పర్యటన.
May 12, 2026 | Andhra Pradesh
అసోం ముచ్చట్లు: ఇవాళ అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం. హిమంత ప్రమాణస్వీకారంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 1.45కి గౌహతి నుంచి బయల్దేరనున్న చంద్రబాబు.…
Read Moreఆలూరు రైల్వేగేట్ సమీపంలో కాల్పుల కలకలం.
May 12, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: పొన్నూరు మండలం ఆలూరు రైల్వేగేట్ సమీపంలో కాల్పుల కలకలం. కట్టర్లు పట్టుకుని రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతున్న అపరిచిత వ్యక్తులు. GRPF పోలీసులను గమనించి…
Read Moreరాచగున్నేరి లో దారుణ హత్య.
May 12, 2026 | Andhra Pradesh
శ్రీకాళహస్తి ముచ్చట్లు: శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచగున్నేరి గ్రామంలో ఘటన. మృతుడు తమిళనాడు రాష్ట్రం, రాణి పేట జిల్లా, వాలాజా కు చెందిన సారధి…
Read Moreకడప కేంద్ర కారాగారంలో ములాఖత్ సమయాల్లో మార్పు
May 12, 2026 | Andhra Pradesh
కడప ముచ్చట్లు: ఇకపై ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ములాఖత్… ఎండల తీవ్రత దృష్ట్యా ఖైదీల బంధువుల కోసం సమయాల్లో మార్పు…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
May 12, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 78,985 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreసైన్స్ ప్రయోగాలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపు
May 11, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు “సైన్స్ ప్రయోగాలు మరియు కృత్యాలు” అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రిసోర్స్ పర్సన్…
Read Moreమృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు
May 11, 2026 | Andhra Pradesh
బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు యాదవ్ పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గంలో వైద్య సౌకర్యాల లేమి కారణంగా సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, మృతదేహాలను తరలించడానికి…
Read Moreఆటోబోల్తా ముగ్గురికి గాయాలు
May 11, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ప్రమాదవశాత్తు ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల…
Read More