August 1, 2026
Explore

Category: Andhra Pradesh

5807 posts

పరారీలో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

August 1, 2026 | Andhra Pradesh

చిట్వేల్ ముచ్చట్లు: చిట్వేల్ పోలీసులు 2024 నుంచి పరారీలో ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. రూరల్ సీఐ డి. శ్రీనివాసులు…

Read More

హెచ్‌ఐవీ చికిత్సలో కొత్త ఆశ.. తొలి పరీక్షలో సక్సెస్‌ అయిన నూతన ఔషధం

August 1, 2026 | Andhra Pradesh

హెచ్‌ఐవీ కొత్త మందు వీహెచ్‌-499తో ఆశాజనక ఫలితాలు తొలి మానవ పరీక్షలో వైరల్‌ లోడ్‌ గణనీయంగా తగ్గుదల 23 మందిపై నిర్వహించిన ఫేజ్‌-2ఏ ట్రయల్‌ తీవ్రమైన దుష్ప్రభావాలు…

Read More

చిట్లూరు హరిజనవాడలో రహదారి ఆక్రమణల తొలగింపు

August 1, 2026 | Andhra Pradesh

రామాపురం ముచ్చట్లు: రామాపురం మండలం చిట్లూరు హరిజనవాడలో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను గ్రామ ప్రజల సమ్మతితో అధికారులు శనివారం తొలగించారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ అధికారులు…

Read More

దొంగతనం కేసులను ఛేదించిన తిరుమల పోలీసులు.

August 1, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు తిరుమలలో ఇటీవల జరిగిన గొలుసు అపహరణ మరియు గృహ చోరీ ఘటనలను తిరుమల పోలీసులు…

Read More

పేద….ఆపై పెద్దబాధకు గురైన రమ్యశ్రీకి అండగా నిలిచిన దాతలు

August 1, 2026 | Andhra Pradesh

రూ.13.75 లక్షలు విరాళాలు పుంగనూరుముచ్చట్లు: సీఏ చదువుతున్న రమ్యశ్రీకి ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు అవసరమని చెన్నై డాక్టర్లు సూచించారు. సాధారణ రైతు కుటుంభానికి చెందిన వెంకట్రమణ,…

Read More

గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును కలిసిన చైర్మన్

August 1, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు: ఏపీ స్టేట్ పాలఏకిరి బీసీ కార్పొరేషన్ చైర్మన్ కందూరి నాగేశ్వర్ నాయుడు శనివారం గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా…

Read More

యువతి అదృశ్యం

August 1, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని కంటేపల్లికి చెందిన 19 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. శనివారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్‌ గణేష్‌ కేసు నమోదు చేశారు. బిఎస్సీ చదువుతున్న…

Read More

మాజీ సర్పంచ్‌పై మూకుమ్మడి దాడి!

August 1, 2026 | Andhra Pradesh

– పరామర్శించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుపతి ముచ్చట్లు: దాడిలో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు–తిరుపతి జిల్లాల అధ్యక్షులు,…

Read More

మదనపల్లెలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్..!

August 1, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: రూ.5 కోట్లు విలువ చేసే భూమిని రూ.14 లక్షలకే విక్రయించేలా ఒప్పందం. బాధితురాలు శోభారాణి ఫిర్యాదుతో కేసు నమోదు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన…

Read More

శ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

August 1, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం స్వామివార్లకు పూజలు నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు…

Read More