Category: Andhra Pradesh
2570 posts
మదనపల్లె డీఎస్పీగా బి.పావని బాధ్యతలు స్వీకారం
April 13, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పోలీస్ సబ్డివిజన్ నూతన డీఎస్పీగా బి.పావని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్కు చెందిన ఆమెకు ఇది తొలి పోస్టింగ్. బాధ్యతలు చేపట్టిన…
Read Moreసర్వేయర్ మోసంపై కలెక్టర్కు ఫిర్యాదు
April 13, 2026 | Andhra Pradesh
కలకడ ముచ్చట్లు: కలకడ మండలంలో భూవివాదం మరోసారి వెలుగుచూసింది. కలకడ సర్వేయర్ అనీల్ మోసం కారణంగా తన పేరుతో అన్ని రికార్డులు ఉన్నప్పటికీ విలువైన భూమిని కోల్పోయానని…
Read Moreఆర్పీలకు రూ.24 వేల జీతం ఇవ్వాలంటూ నిరసన
April 13, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆర్పీలు నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్ మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న సుమారు 70 మంది రిసోర్స్ పర్సన్స్కు నెలకు…
Read Moreప్రేమ వివాహం.. జంటకు భద్రత కోరుతూ విజ్ఞప్తి
April 13, 2026 | Andhra Pradesh
చాపాడు ముచ్చట్లు: చాపాడు మండలం కు చెందిన సుమంత్, స్రవంతి ఇద్దరూ మేజర్లు కావడంతో స్వచ్ఛందంగా వివాహం చేసుకున్నట్లు తెలిపారు. రాయచోటి బైపాస్ రామాలయంలో సాదాసీదాగా పెళ్లి…
Read Moreడీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ విమర్శలు..!
April 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: లోక్సభ స్థానాలను పెంచడానికి ప్రభుత్వం చేస్తోన్న కసరత్తు రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించిన సోనియాగాంధీ..! చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పెంచే చట్ట సవరణ బిల్లుకు…
Read Moreవిరుదునగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..!
April 13, 2026 | Andhra Pradesh
తమిళనాడు ముచ్చట్లు: సాత్తూర్లోని బాణసంచా కేంద్రంలో పేలుడు..! పేలుడు ధాటికి ఐదు రూమ్లు ధ్వంసం..! ప్రమాద సమయంలో 60 మంది ఉన్నట్లు సమాచారం..! కొనసాగుతున్న సహాయక చర్యలు.…
Read Moreఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు
April 13, 2026 | Andhra Pradesh
..గతంలోనే నీచపు పనులు..మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. అప్పటిలో ఫోక్షో కేసు నమోదు! గుంటూరు ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక్కసారిగా కలకలం రేపింది..…
Read Moreఅవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు
April 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈ నెల 6న శాంతిపై కేసు నమోదు చేశారు. 7న ఆమెకు…
Read Moreఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో జంప్!
April 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏటీఎంలలో డబ్బులు నింపాల్సిన కస్టోడియన్లు ఏకంగా రూ.1.20 కోట్లను స్వాహా చేసి పరారయ్యారు. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే ‘సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్’ అనే సంస్థ…
Read Moreలాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పల్నాడు పోలీసులు… నిందితుల అరెస్ట్
April 13, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడింది మరెవరో కాదు,…
Read More