Category: Andhra Pradesh
2445 posts
తమిళనాట తండ్రీకొడుకులపై ఎందుకింత వ్యతిరేకత..
May 5, 2026 | Andhra Pradesh
తమిళనాడు ముచ్చట్లు: తమిళనాడు రాజకీయ యవనికపై పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల కోటగా ఉన్న ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయ సమీకరణాలు…
Read Moreవిలేకరి + ఆటో డ్రైవర్ = మహిళపై అఘాయిత్యం
May 5, 2026 | Andhra Pradesh
ఒంటిమిట్ట ముచ్చట్లు: ఒంటిమిట్ట హరిత హోటల్లో.. ఘటన విలేకరి నాలుకను మహిళ కొరకడంతో… తెగి కింద పడిన విలేకరి నాలుక హోటల్ సిసి ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు…
Read Moreయంత్రాల వినియోగంతో చిన్న, సన్నకారు కూలీలకు ఉపాధి కష్టం
May 5, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా లో యంత్రాల వినియోగం పెరగడంతో చిన్న, సన్నకారు కూలీలకు ఉపాధి కష్టంగా మారింది. గతంలో వరి నాట్లు, కోత పనులు…
Read Moreరోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మృతి
May 5, 2026 | Andhra Pradesh
లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు: లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేటకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు చిలేకంపల్లి వెంకటరామిరెడ్డి (39) రాయచోటి–గాలివీడు రింగ్ రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.…
Read Moreబీజేపీ విజయంపై రాయచోటిలో సంబరాలు
May 5, 2026 | Andhra Pradesh
పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు: పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయాన్ని పురస్కరించుకుని రాయచోటిలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. బంగ్లా…
Read Moreదాడులు చేస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం- ఎంపీ మిథున్ రెడ్డి హెచ్చరిక
May 5, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరధరామిరెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు…
Read Moreస్థల వివాదంలో మంత్రికి సంబంధం లేదంటూ బాధితుల స్పష్టం
May 5, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటి పట్టణంలోని చిత్తూరు రింగ్ రోడ్ వద్ద ఉన్న తమ స్థల వివాదానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని రిటైర్డ్…
Read Moreఅర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ
May 5, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ ధీరజ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై నిర్లక్ష్యం…
Read Moreమంత్రి పై ఆరోపణలు ఖండన.. టీడీపీ మహిళా నేతల హెచ్చరిక
May 5, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలను టీడీపీ మహిళా నేతలు సుజాత, రమ్య, హజీరా తీవ్రంగా ఖండించారు. ఎస్ఎన్ కాలనీలోని…
Read Moreఅరుదైన దేవాంగ పిల్లి దర్శనo
May 5, 2026 | Andhra Pradesh
చిట్వేల్ ముచ్చట్లు: చిట్వేల్ లో అరుదైన దేవాంగ పిల్లి దర్శనమిచ్చింది. చిట్వేల్ మండలం అనుంపల్లి చెక్పోస్ట్ సమీప అటవీ ప్రాంతంలో అటుగా వెళ్తున్న స్థానికులకు ఈ జంతువు…
Read More