March 27, 2026
Explore

Category: Andhra Pradesh

1977 posts

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు

March 27, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వరకు 65,600 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ శ్రీరామచంద్రల వారి ఉత్సవ మూర్తులకు స్నపనం

March 27, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు.శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల…

Read More

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

March 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 8…

Read More

ఒంటిమిట్ట శ్రీ రాములవారి కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం

March 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: – రాములవారి సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో శుక్ర‌వారం తలంబ్రాల…

Read More

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

March 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృష‌భ‌…

Read More

మానవత్వం చాటిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు..!

March 27, 2026 | Andhra Pradesh

యడ్లపాడు ముచ్చట్లు: యడ్లపాడు మండలం చెంఘిజ్‌ఖాన్ పేట గ్రామ మాజీ అధ్యక్షులు ఆంజనేయులు చెంఘిజ్‌ఖాన్ పేట – సంక్రాంతిపాడు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదానికి గురవగా.. తక్షణమే…

Read More

ఎరువుల లభ్యతపై లోక్‌సభలో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.

March 27, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు: దేశంలో ఎరువుల కొరత లేదు. దేశంలో తగినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. : కేంద్ర మంత్రి జేపీ…

Read More

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంచిన కేంద్రం..!

March 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 70 శాతానికి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసిన కేంద్ర పెట్రోలియం శాఖ…

Read More

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం..!

March 27, 2026 | Andhra Pradesh

ఆకివీడు ముచ్చట్లు: పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామను అడ్డుకున్న ఓ వర్గం.రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైనా దాడి.. కూటమి నాయకులపై రాడ్లతో ఓ…

Read More