Category: Andhra Pradesh
2478 posts
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్
April 27, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఉదయం 11.00 గంటలకు విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 01.30 గంటలకు విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 03.25 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకుంటారు.…
Read Moreనేడు, రేపు విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్.
April 27, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఈరోజు సాయంత్రం ఆంధ్రా వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్. రేపు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి నారా…
Read Moreతెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత..!
April 27, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పలుచోట్ల 45 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు. పలు మండలాల్లో తీవ్ర వడగాలులకు ఉక్కిరిబిక్కిరవుతున్న జనం. ఉదయం 11 గంటలు దాటితే బయటకు వెళ్లొద్దని అధికారులు సూచన.…
Read Moreతినగ తినగ మునగ మేలు చేయు
April 27, 2026 | Andhra Pradesh
బచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్ ఇచ్చే ఆకు.. పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆకు.. క్యారట్ కంటే 9…
Read Moreఏపీ కేబినెట్ భేటీ 30కి వాయిదా
April 27, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీ మంత్రిమండలి సమా వేశం వాయిదా పడింది. ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల 30వ తేదీకి…
Read Moreపల్నాడు జిల్లాలో విషాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
April 27, 2026 | Andhra Pradesh
పల్నాడు జిల్లా ముచ్చట్లు: ఎడ్లపాడు మండలం జగ్గాపురం చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు అమానుల్లా (13), అబ్దుల్లా (16)గా గుర్తించారు. చెరువు…
Read Moreసీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన అంశంపై నమోదైన కేసుపై విచారణ.
April 27, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: ‘ఇడ్లీ, వడ, సాంబార్’ ఫేస్బుక్ ఖాతాలో సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు. సీఎం చంద్రబాబు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి, ఫేస్బుక్లో…
Read Moreఅనంతపురం హనీట్రాప్ కేసులో కొనసాగుతున్న విచారణ.
April 27, 2026 | Andhra Pradesh
అనంతపురం ముచ్చట్లు: హనీట్రాప్ కేసులో రాప్తాడు సీఐ శ్రీహర్ష సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు డిస్మిస్..! అనంతపురం సీఐ శేఖర్ను వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు. Tags:…
Read Moreపశ్చిమ బెంగాల్లో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..!
April 27, 2026 | Andhra Pradesh
పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు: ఈ నెల 29న పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్. మే 4న వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. Tags: Election campaigning…
Read Moreనేడు తిరుమలకు రానున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.
April 27, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: ఈరోజు రాత్రి 9.40కు ‘శ్రీ గాయత్రీ నిలయం’ అతిథిగృహానికి చేరుకోనున్న ఉపరాష్ట్రపతి. రేపు ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి సీపీ…
Read More