Category: Andhra Pradesh
2071 posts
శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గూడూరుపల్లెలో వెలసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జయంతి వేడుకలు నిర్వహించారు. గురువారం స్వామివారి జయంతి వేడుకలను మండలంలోని ఏడూరులో గల శ్రీ…
Read Moreహుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త
April 30, 2026 | Andhra Pradesh
మార్కాపురo ముచ్చట్లు: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని, ప్రైవేట్ వీడియోలు తీసుకున్న భార్య ఆ దారుణాలు చూడలేక హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్తఏపీలోని మార్కాపురానికి…
Read Moreస్విమ్స్–టీటీడీ ప్రాణదాన పథకం కింద 190 మంది పేద రోగుల ఎంపిక
April 30, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాణదాన పథకం కింద 190 మంది పేద రోగులను…
Read Moreఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత
April 30, 2026 | Andhra Pradesh
ఓపిలో చర్మవ్యాదులు, కడుపునొప్పి రోగులు పుంగనూరుముచ్చట్లు: స్థానిక ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది కొరత రోగులను పీడిస్తోంది. గురువారం ఆసుపత్రిలో అబా యాప్ ద్వారా రోగుల ఆధార్కార్డులతో…
Read Moreపదిలో బాలికల సవాల్-ఫలితాల్లో అగ్రస్థానం
April 30, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పదోతరగతి ఫలితాల్లో బాలికలు అధిక మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఎంఈవో నటరాజరెడ్డి జెడ్పి హైస్కూల్లో హెచ్ఎం రుద్రాణి గురువారం విలేకరులకు పది ఫలితాలను వివరించారు.…
Read Moreఈతకు వెళ్లి రైతు మృతి – బి.కొత్తకోటలో విషాదం
April 30, 2026 | Andhra Pradesh
బి.కొత్తకోట ముచ్చట్లు: బి.కొత్తకోట మండలంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తుమ్మనగుట్టకు చెందిన రైతు ఎర్రమద్దు ఈశ్వరరెడ్డి (54) ఉదయం తన వ్యవసాయ బావి వద్ద టమోటా…
Read Moreరైల్వేకోడూరులో రైలు బోగిపై మృతదేహం కలకలం
April 30, 2026 | Andhra Pradesh
రైల్వేకోడూరు ముచ్చట్లు: రైల్వేకోడూరులో హుబ్లీ–తిరుపతి ఇంటర్సిటీ ప్యాసింజర్ రైలులో సంచలన ఘటన వెలుగుచూసింది. అనంతరాజుపేట సమీపంలో రైల్వే బోగీపై నిప్పులు చిమ్మినట్టు కనిపించడంతో పాటు శబ్దం రావడంతో…
Read Moreపైపులైన్ గొడవలో కత్తితో దాడి – ఒకరికి గాయాలు
April 30, 2026 | Andhra Pradesh
మదనపల్లి ముచ్చట్లు: పెద్దమండ్యం మండలంలో పైపులైన్ వివాదం ఘర్షణకు దారి తీసింది. తురకపల్లెకు చెందిన సయ్యద్ వసీమ్ పక్కవీధికి పైపులైన్ వేయించే ప్రయత్నంలో ఉండగా, గ్రామానికి చెందిన…
Read Moreమదనపల్లెలో గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ చికిత్స
April 30, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో గంజాయికి బానిసైన ఇద్దరిని పోలీసులు డీ-అడిక్షన్ సెంటర్కు తరలించారు. కురబలకోట మండలానికి చెందిన ఈ ఇద్దరిలో మార్పు తీసుకురావాలని డీఎస్పీ పావని నిర్ణయించారు.…
Read Moreసుండుపల్లి లో పెట్రోల్ బంక్ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ భావన
April 30, 2026 | Andhra Pradesh
సుండుపల్లి సుండుపల్లి సుండుపల్లి మండల కేంద్రంలోని పీలేరు రోడ్డులో ఉన్న రైతు సేవ కేంద్రం పెట్రోల్ బంక్ను బుధవారం రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన తనిఖీ…
Read More