Category: Andhra Pradesh
1952 posts
మార్లపల్లెలో బోయకొండ గంగమ్మకు పూజలు
March 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని మార్లపల్లె గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మకు పూజలు చేశారు. ఆదివారం గ్రామంలోని మహిళలు మేళతాళాలతో గెరిగెలు తీసుకొచ్చి అమ్మవారికి పూజలు చేసి అమ్మవారికి చల్లముద్ద,…
Read More23న దళిత సంక్షేమ సేవా సమితి సమావేశం
March 22, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బిఎంఎస్క్లబ్లో రాష్ట్ర దళిత సంక్షేమసేవా సమితి కార్యవర్గ సమావేశం సోమవారం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ…
Read Moreశ్రీసీతాసమేత కోదండరామస్వామి ఆలయం నిర్మాణం
March 22, 2026 | Andhra Pradesh
-30న ప్రారంభం పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లెలో శ్రీసీతాసమేత కోదండరామస్వామి ఆలయ నిర్మాణం గ్రామస్తులు కలసి చేపట్టారు. ఈనెల 30 న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు…
Read Moreహనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం
March 22, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు,…
Read Moreమార్చి 30 నుండి ఏప్రిల్ 01వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
March 22, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి…
Read Moreటీటీడీకి రూ.కోటి విరాళం
March 22, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు దాత…
Read Moreమార్చి 23 నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ సర్వే 2026 ప్రారంభం!
March 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రాష్ట్రవ్యాప్తంగా “Modes of Cooking SurveySGSW App ద్వారా ప్రతి ఇంటి వంట ఇంధన వివరాలు సేకరణ జరుగుతుంది. 📅 ప్రారంభం: మార్చి 23, 2026…
Read Moreడొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ రేట్లపై పరిమితులు ఎత్తివేత..
March 22, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 2025 డిసెంబర్లో విధించిన ధరలను తొలగించిన కేంద్రం.. రేపటి నుంచి అమల్లోకి విమాన ఛార్జీల కొత్త ధరలు.. విమాన ఛార్జీల పెంపును ఎదుర్కోనున్న ప్రయాణికులు ధరలను…
Read Moreతిరుమలలో భారీగా భక్తుల రద్దీ..
March 22, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: టోకేన్ లేని భక్తుల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,864 మంది భక్తులు.. నిన్న తలనీలాలు సమర్పించిన 39,348…
Read Moreఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. 23వ తేదీన శంకుస్థాపన
March 22, 2026 | Andhra Pradesh
అనకాపల్లి ముచ్చట్లు: ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్’ ఉక్కు కర్మాగారానికి మార్చి…
Read More