Category: Andhra Pradesh
1972 posts
జగనన్న కాలనీలో నీటికోసం ఘర్షణ
April 17, 2026 | Andhra Pradesh
-11 మందిపై కేసు నమోదు పుంగనూరుముచ్చట్లు: జగనన్న కాలనీ, టిడ్కో గృహాల వద్ద మంచినీటి సమస్య, పారిశుద్ధ్య కార్యక్రమాలు అధ్వాన్నంగా ఉందని , అధికారులకు ఫిర్యాదు చేసిన…
Read MoreMLAకి జీవిత ఖైదు, తీర్పు చెప్పిన బెంగుళూరు కోర్టు..
April 17, 2026 | Andhra Pradesh
బెంగుళూరు ముచ్చట్లు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి జీవిత ఖైదు విధిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. 2016 సంవత్సరంలో బిజెపి నాయకుడు యోగేష్…
Read Moreమాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.
April 17, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags: Cracking down on narcotics.
Read Moreఎక్సైజ్ ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ
April 17, 2026 | Andhra Pradesh
కామారెడ్డి ముచ్చట్లు: కామారెడ్డిలో రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రొహిబిషన్…
Read Moreరాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక..
April 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ.. హరివంశ్ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుంది. మూడోసారి హరివంశ్ నారాయణ్ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారు..…
Read Moreబాపట్ల జిల్లాలో నలుగురు ఎస్ఐలు బదిలీలు
April 17, 2026 | Andhra Pradesh
బాపట్ల ముచ్చట్లు: నిజాంపట్నం నూతన ఎస్ఐగా జి.కిరణ్ బాబు నిజాంపట్నం ఎస్ఐగా పనిచేసిన కందుల తిరుపతిరావు చెరుకుపల్లికి బదిలీ Tags: Four SIs Transferred in Bapatla…
Read Moreవిమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు ఏమాత్రం సరికాదు..!
April 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి..ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్..! ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు…
Read Moreరాత్రి 7 గంటలకు మూడు బిల్లులపై లోక్సభలో ఓటింగ్
April 17, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: అంతకు ముందు 6 గంటలకు సభలో ప్రసంగించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమిత్ షా ప్రసంగం అనంతరం మూడు బిల్లులపై ఓటింగ్ ఉండే…
Read Moreజనగణన ద్వారా తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు
April 17, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: పల్నాడు జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రారంభం అయిన నేపధ్ధ్యం లో భాగంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వీయ జనగణన ద్వారా తన వివరాలను…
Read Moreఅగ్నిప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోండి
April 17, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వేసవిలో అగ్నిప్రమాదాలు తీవ్రమౌతుందని, దీనిని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్ సురేష్బాబు, సిబ్బందితో కలసి సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ…
Read More