Category: Andhra Pradesh
1974 posts
కర్నూలు గద్వాల్ మార్గంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం..
April 16, 2026 | Andhra Pradesh
కర్నూలు ముచ్చట్లు: ప్రయాణికుల ఆందోళన కర్నూలు నుండి గద్వాల్కు వస్తున్న గద్వాల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది.…
Read Moreబొలెరో వాహనం-లారీ ఢీ.. 8 మంది మృతి
April 16, 2026 | Andhra Pradesh
కర్నూలు ముచ్చట్లు: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం రెడీమిక్స్ లారీని ఢీకొనడంతో 8 మంది మృతిచెందగా,…
Read Moreడ్రంక్ & డ్రైవ్ కేసులో నిందితుడికి జైలు శిక్ష విధింపు. రూ.10,000/- జరిమానా.
April 16, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags: Accused sentenced to jail in a drunk and drive case; fined ₹10,000.
Read Moreఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా వరదా రెడ్డి
April 16, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు జి. వరదా రెడ్డి ని వైఎస్సార్ సిపి పార్టీ…
Read Moreనేడు లోక్సభ ముందుకు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు
April 16, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 850కి పెరగనున్న సీట్లు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు Tags:Delimitation and Women’s Reservation Bills Before…
Read Moreశారీరక సంబంధం కోసం దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
April 16, 2026 | Andhra Pradesh
హన్మకొండ ముచ్చట్లు: హన్మకొండ జిల్లా, పరకాలలో దారుణం ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు భార్య, ప్రియుడు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు…
Read Moreకర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నష్టపరిహారం ప్రకటించిన ప్రధాని
April 16, 2026 | Andhra Pradesh
న్యూఢిల్లీ ముచ్చట్లు: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతోపాటు…
Read Moreతెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.
April 16, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…
Read Moreలోక్సభ గరిష్ఠ స్థానాల సంఖ్య 550 నుంచి 850కి పెరగనుంది
April 16, 2026 | Andhra Pradesh
న్యూఢిల్లీ ముచ్చట్లు: దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఈరోజు(గురువారం) బిగ్ డేగా నిలవనుంది. కొత్త పార్లమెంట్ భవన సామర్థ్యానికి అనుగుణంగా ఎంపీల సంఖ్య పెంపుదల దిశగా కేంద్రం…
Read Moreడాక్టర్ల నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి
April 16, 2026 | Andhra Pradesh
ఎల్బీనగర్ ముచ్చట్లు: ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో ఘటన జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేశారని బంధువుల ఆరోపణ గుండెలో చిన్న నొప్పి ఉందని హాస్పిటల్ కి వెళ్లిన..మహబూబాబాద్ జిల్లా…
Read More