April 23, 2026
Explore

Category: Andhra Pradesh

1930 posts

ఘోరం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

April 23, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అన్యోన్యంగా జీవిస్తున్న ఒక కుటుంబం ఒక్కసారిగా విషాదంలో ముగిసింది. తల్లి చంద్రకళ, భార్య హరితను…

Read More

ఏపీలో జూన్ 12వ తేదీ నుంచి వితంతువులకు పెన్షన్ భరోసా??

April 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: ఏపీలో కూటమి ప్రభుత్వం జూన్ 12వ తేదీన రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొత్తగా పెన్షన్ల మంజూరుకు సిద్ధమైంది. తొలి విడతగా సుమారు 1.53…

Read More

తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం

April 23, 2026 | Andhra Pradesh

బద్రీనాథ్ ముచ్చట్లు: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికే అనుమతి ఏప్రిల్ 23వ తేదీ నుంచి నవంబర్‌ వరకు కొనసాగనున్న చార్‌ధామ్‌ యాత్ర. Tags: Badrinath Temple Set to…

Read More

నేడు ఉత్తరాంధ్రలో మరో భారీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

April 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్. చింతువ గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన రెన్యువబుల్ సోలార్ కంపెనీ 4,200 కోట్లతో 6 గిగా…

Read More

ఆన్లైన్ గేమింగ్ అథారిటీ’ ఏర్పాటు

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: దేశంలో ఈ మధ్య ఎక్కువగా వినబడే ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్రం ‘ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్,…

Read More

విశాఖలో గూగుల్ డేటాసెంటర్.. సింహాద్రి అప్పన్నకు రూ.300 కోట్ల ఆదాయం!

April 23, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖపట్నంలో గూగుల్ డేటాసెంటర్ ఏర్పాటుతో సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీ ఆదాయం సమకూరనుంది. అడవివరం, ముడసర్లోవ పరిధిలోని ఆలయానికి చెందిన 160 ఎకరాల భూమిని…

Read More

ఎన్నికల తర్వాత పెట్రోల్ లీటర్ ₹28 వరకు పెరిగే ఛాన్స్!

April 23, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు: తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ…

Read More

పాము కాటుకు చెక్ పెట్టే ‘కిసాన్ మిత్ర ఛడీ’ ఎలక్ట్రానిక్ పరికరం

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: పాము కాటు నుండి రైతులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ మిత్ర ఛడీ’ అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్…

Read More

24న పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు

April 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్…

Read More

భవన నిర్మాణ కార్మికులు పేర్లు నమోదు చేసుకోవాలి: కలెక్టర్

April 23, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు: పల్నాడులో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కార్మికులు సమీప కార్మికశాఖ కార్యాలయాల్లో తమ…

Read More