Category: Andhra Pradesh
1974 posts
రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
March 23, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డాక్యుమెంట్ రైటర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం…
Read Moreవిజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు.
March 23, 2026 | Andhra Pradesh
విజయవాడ ముచ్చట్లు: పక్కా ప్లాన్తో హుండీకి కన్నమేసిన EO భవాని అండ్ బ్యాచ్. హుండీ తాళాలకు డూప్లికేట్ తాళాలు తయారుచేసి, రెండేళ్లలో రూ.10 లక్షల విలువైన కానుకలు…
Read Moreరూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్..
March 23, 2026 | Andhra Pradesh
Tags: Paila Rajesh, an employee of the Akkayyapalem Secretariat, was caught by the ACB while accepting a bribe of ₹80,000.
Read Moreచెరువులో అనుమానిత మృత దేహం కేసు లో పోలీసులు పురోగతి
March 23, 2026 | Andhra Pradesh
గుంటూరు ముచ్చట్లు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్ ప్రతిపాడు మండలం ఏనమదల గ్రామ పరిధిలోని కాటూరి మెడికల్ కాలేజ్ వద్ద ఉన్న చెరువులో గుర్తుతెలియని…
Read Moreమాగంటి గోపినాథ్ కుటుంబంలో మరో విషాదం
March 23, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్…
Read Moreహుండీలో భక్తి పేరుతో… నకిలీ నోట్ల కలకలం!
March 23, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు మధ్య డూప్లికేట్ నోట్లు బయటపడటం కలకలం…
Read Moreశోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
March 23, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏటా హైదరాబాద్లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈ సారి కూడా శోభయాత్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ…
Read Moreసూర్యాపేటలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.!
March 23, 2026 | Andhra Pradesh
సూర్యాపేట ముచ్చట్లు: నిరుద్యోగులకు వల వేసి రూ 1.85 కోట్లు వసూలు చేసిన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం.. హైదరాబాద్…
Read Moreపశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన..!
March 23, 2026 | Andhra Pradesh
అమెరికా ముచ్చట్లు: రెండు రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్పై దాడులు తాత్కాలికంగా ఆపేస్తున్నాం. 5 రోజులపాటు ఇరాన్పై దాడులు నిలిపివేస్తున్నాం. : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…
Read Moreఏపీలో పెట్టుబడులు పెట్టాలని 2019లో ఆదిత్య మిట్టల్ను కోరాను.
March 23, 2026 | Andhra Pradesh
అనకాపల్లి ముచ్చట్లు: 2024లో మేం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. కేవలం జూమ్ కాల్ ద్వారానే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగాం.…
Read More