Category: Andhra Pradesh
6501 posts
తిరుపతికి చేరుకున్న రిలయన్స్ ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సులు
September 9, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతికి చేరుకున్న రిలయన్స్ ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సులు శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతమైన, పర్యావరణహిత ప్రయాణాన్ని అందించనున్నాయి. శ్రీవారి సేవలో భాగంగా అనంత్ అంబానీ…
Read Moreపెన్షన్ల కోసం 687 మంది ధరఖాస్తులు
September 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి పరిధిలోని 31వ వార్డులలోను పెన్షన్ల కోసం వితంతువులు, వృద్ధులు, వికలాంగులు తదితరులు క్యూ కట్టారు. మున్సిపాలిటిలో ధరఖాస్తులు కోరుతూ ఈనెల 7 నుంచి ప్రభుత్వం…
Read Moreగణేష్ ఉత్సవాలకు సింగిల్విండోలో అనుమతి
September 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: గణేష్ ఉత్సవాలు నిర్వహించే వారు ముందుగా ఆన్లైన్లో సింగిల్విండో విధానంలో అనుమతికి ధరఖాస్తు చేసుకోవాలని సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిర్వాహకుల ధరఖాస్తులను…
Read More10న ట్రాఫిక్ మళ్లింపు
September 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం చేసినట్లు సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. చిత్తూరు నుంచి వచ్చే వాహనాలు జెన్యూటౌన్…
Read Moreగణేష్ విగ్రహాలు ఏర్పాటు
September 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణంలో గణేష్ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాన్ని యువత చురుగ్గా చేపట్టారు. ఎన్ఎస్.పేటలోని మల్లారమ్మవీధిలో గల యువకులు అతిపెద్ద మట్టి విగ్రహాన్ని…
Read Moreజాతీయ పారాస్పోర్టస్మీట్కు దివ్యాంగ విద్యార్థి గౌతమ్
September 9, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గూడూరుపల్లె పాఠశాలలో చదువున్న దివ్యాంగ విద్యార్థి గౌతమ్ జాతీయ పారాస్పోర్టస్మీట్ శిక్షణకు ఎంపిక కావడం ఎంతో అదృష్టమని హెచ్ఎం మహేష్నారాయణ తెలిపారు. బుధవారం ఆయన…
Read Moreడ్రోన్ కెమెరాలకు చిక్కిన కోడిపందెగాళ్లు.. 11 మందికి 10 రోజుల జైలు
September 9, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ బోగిటివారిపల్లెలో అక్రమంగా కోడిపందేలు నిర్వహిస్తున్న 11 మందిని డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.ఏపీ గేమింగ్…
Read Moreప్రేమ పేరుతో మోసం: న్యాయం కోసం తండ్రి బిడ్డ ఆత్మహత్యకు యత్నం
September 9, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో ప్రేమ పేరుతో మోసపోయామని ఆరోపిస్తూ మంగళవారం శేషమహల్ శారదానగర్ కు చెందిన దివ్య కుటుంబంతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట…
Read Moreహెడ్ కానిస్టేబుళ్లుగా 19 మందికి పదోన్నతి
September 9, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 19 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా ఎస్పీ ధీరజ్…
Read Moreశ్రీ సత్యసాయి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మిధున్ రెడ్డి
September 9, 2026 | Andhra Pradesh
శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చట్లు: శ్రీ సత్యసాయి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిధున్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా…
Read More