Category: Andhra Pradesh
1976 posts
కాలుష్య నివారణకు కృషి చేస్తాం
March 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: సమాజంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిన చేశారు. శనివారం హెచ్ఎం లక్ష్మణకుమార్రెడ్డి ఆధ్వర్యంలో లీనార్డ్ హైస్కూల్లో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర…
Read Moreఅధికారుల నిర్లక్షం పూలతోటల్లోకి నీరు
March 28, 2026 | Andhra Pradesh
లక్షల్లో నష్టం పుంగనూరుముచ్చట్లు: ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నిర్లక్షంతో కౌలురైతు పొలంలో నాటికి పూలతోటల్లోకి హంద్రినీవా నీరు వదలడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. మండలంలోని గుడిసెబండకు…
Read Moreఐపిఎల్ బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు
March 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్లకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బెట్టింగ్ల మోజులో యువత…
Read More31న షాపురూములు వేలం
March 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటికి చెందిన వివిధ రకాల షాపురూములను ఈనెల 31న వేలం వేయనున్నట్లు కమిషనర్ మధుసూదన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల…
Read Moreవివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి
March 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం రాత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ వీరాంజనేయస్వామి బ్రహ్గ్మత్సవాలో పాల్గొని స్వామివారికి…
Read Moreన్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా విజయ్కుమార్
March 28, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు న్యాయవాదుల సంఘ ఎన్నికలు శనివారం ఎన్నికల అధికారి మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలు హ్గరాహ్గరీగా జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా ఎం.విజయ్కుమార్ 71 ఓట్లతో…
Read Moreనియోజకవర్గ జెఏసీ చైర్మన్గా రహమత్ అలీఖాన్
March 27, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం విశ్రాంత ఉద్యోగుల భ వన్లో జిల్లా చైర్మన్ రాఘవులు ఆధ్వర్యంలో జరిగింది. సంఘ నియోజకవర్గ కార్యదర్శిగా…
Read Moreభద్రాచలంలో ఆద్యంతం వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక
March 27, 2026 | Andhra Pradesh
భద్రాచలం ముచ్చట్లు: 351 కోట్లతో తొలిదశ దేవాలయ పునరాభివృద్ధి పనులు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర…
Read Moreకల్యాణదుర్గం మండలం పాతచెరువులో భర్తను చంపిన భార్య
March 27, 2026 | Andhra Pradesh
కల్యాణదుర్గం ముచ్చట్లు: 4 నెలల క్రితం భర్త హనుమంతును చంపి ఇంటిముందే పాతిపెట్టిన భార్య సుకన్య తల్లీకూతుళ్ల మధ్య గొడవతో వెలుగులోకి వచ్చిన ఘటన పోలీస్ స్టేషన్లో…
Read Moreకుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.
March 27, 2026 | Andhra Pradesh
చిత్తూరు ముచ్చట్లు: స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరు.40 మందికి కుట్టు మిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు, పలువురికి వినికిడి పరికరాలు పంపిణీ…
Read More