April 2, 2026
Explore

Category: Andhra Pradesh

1978 posts

రాజా రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రూ.167 కోట్లు

April 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ‘యశోద కృష్ణ’ ఆయిల్ పెయింటింగ్.. వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడై అరుదైన రికార్డు సృష్టించింది. సాఫ్రాన్ ఆర్ట్స్ నిర్వహించిన…

Read More

విశాఖకు మరో భారీ LPG నౌక..

April 2, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు: ఏపీకి 47,000 టన్నుల ఎల్పీజీ లోడుతో కూడిన భారీ నౌక ‘పైన్ గ్యాస్’ విశాఖ పోర్టుకు చేరుకుంది. ఒడిశాకు వెళ్లాల్సిన ఈ నౌకను తెలుగు…

Read More

21 ఏళ్ల సర్వీసులో 24వ సారి బదిలీ ఐన ఐఏఎస్ అధికారి పేరు తెలుసా?

April 2, 2026 | Andhra Pradesh

మహారాష్ట్ర ముచ్చట్లు: మహారాష్ట్ర ‘అశోక్ ఖేమ్కా’గా పేరుగాంచిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే, తన 21 ఏళ్ల సర్వీసులో 24వ సారి బదిలీ అయ్యారు. దివ్యాంగుల సంక్షేమ…

Read More

అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో పాల్గొన్న 11 పార్టీల ఎంపీలు..

April 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: బిల్లుపై చర్చలో పాల్గొన్న 17 మంది ఎంపీలు.. బిల్లుకు మద్దతు తెలిపిన 10 పార్టీలు.. వ్యతిరేకించిన వైసీపీ పార్టీ అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..…

Read More

ఒరాకిల్‌ కంపెనీ లో బారీగా ఉద్యోగాల కోత

April 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ❇️ఒకేసారి 30 వేల మందిపై వేటు ❇️భారత్‌లోనే సుమారు 12 వేల మందికి ఉద్వాసన ❇️ఉన్నట్టుండి తీసేయడంపై ఉద్యోగుల తీవ్ర ఆవేదన ❇️ఈ నెలలో మరిన్ని…

Read More

జెఈఈ, నీట్‌ పరీక్షల శిక్షణకు విద్యార్థులు ఎంపిక

April 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని ఆదర్శపాఠశాల నుంచి జెఈఈ , నీట్‌ , ఈఏపిసెట్‌ చదివే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కోసం 9 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌…

Read More

వైఎస్సార్‌సిపి కమిటిలలో పుంగనూరు ఫస్ట్

April 2, 2026 | Andhra Pradesh

16,061 వేల మంది నియామకం పుంగనూరుముచ్చట్లు: వైఎస్సార్‌సిపి పిలుపు మేరకు గ్రామ , వార్డు కమిటిల నియామకంలో 16,061 వేల మందిని సభ్యులుగా ఎంపిక చేసి పుంగనూరు…

Read More

పాఠశాలలో ఫుడ్‌సేఫ్టి అధికారుల తనిఖి

April 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మున్సిపాలిటి పరిధిలోని నగరివీధిలో గల యూపీ స్కూల్‌లో గురువారం మధ్యాహ్న భోజనాన్ని ఫుడ్‌సేఫ్టి ఇన్‌స్పెక్టర్‌ గురులక్ష్మీ తనిఖి చేశారు. బుధవారం సాంబారులో బల్లిరావడం పాఠకులకు విధితమే.…

Read More

శ్రీ సీతారాముల కళ్యాణం

April 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీ సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మండలంలోని కొత్తపల్లె గ్రామాలయంలో ఆలయ అర్చకులు శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతుల వారికి…

Read More

రూ.10 లక్షలతో సిమెంటురోడ్డు పనులు ప్రారంభం

April 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మండలంలోని బెంగళూరు రహదారి నుంచి రూ.10 లక్షలు ఖర్చు చేసి సిమెంటు రోడ్డును అరవపల్లె గ్రామానికి వేసే పనులను గురువారం ప్రారంభించారు. ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి,…

Read More