Category: Andhra Pradesh
1957 posts
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
April 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన , విలువలతో కూడిన విద్య అందించడం జరుగుతోందని హెచ్ఎం వెంకట్రమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిమాకులపల్లె గ్రామ పాఠశాలలో వార్షికోత్సవం…
Read Moreగ్రంధాలయాలను అభివృద్ధి చేస్తాం
April 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: ఉమ్మడి జిల్లాలో గల గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తామని గ్రంధాలయ చైర్మన్ గురువారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక గ్రంధాలయాన్ని సందర్శించారు. గ్రంధాలయ అధికారులు ,…
Read Moreఆదిశంకరాచార్యులకు ప్రత్యేక పూజలు
April 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: శృంగేరి పిఠాధిపతి శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను బ్రాహ్మణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఆర్కె.రామకృష్ణ ఆధ్వర్యంలో శంకరాచార్యుల విగ్రహానికి పూలమాలలు…
Read Moreద్విచక్రవాహనాలు ఢీ ఇద్దరికి గాయాలు
April 21, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: అతివేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇరువురు గాయపడి ఆసుపత్రి పాలైన సంఘటన మంగళవారం పట్టణ సమీపంలోని గాంధిపురం వద్ద జరిగింది. వివరాలిలా…
Read Moreఏపీలో 225, తెలంగాణలో 153.. అసెంబ్లీ సీట్లపై తాజా కదలిక
April 21, 2026 | Andhra Pradesh
ఏపీ, తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన ఆర్టికల్ 170 సవరణ అవసరమని గతంలో స్పష్టం చేసిన సుప్రీం కోర్టు జాతీయ డీలిమిటేషన్ బిల్లు రాకపోతేనే…
Read Moreతల–మొండెం వేరు… వినుకొండలో అనుమానాస్పద మృతి
April 21, 2026 | Andhra Pradesh
పల్నాడు ముచ్చట్లు: వినుకొండ మండలం విఠంరాజుపల్లి సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహం తల, మొండెం వేర్వేరుగా పడి…
Read Moreపేటలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
April 21, 2026 | Andhra Pradesh
నలుగురి అరెస్ట్ చిలకలూరిపేట ముచ్చట్లు: పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ సమీపంలో గల సరళ నర్సింగ్ హోమ్ వీధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు మెరుపు…
Read Moreరాష్ట్రపతి భవన్లో దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆతిథ్యం!
April 21, 2026 | Andhra Pradesh
న్యూ ఢిల్లీ ముచ్చట్లు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు ఘనస్వాగతం…
Read Moreయాపిల్ కొత్త CEOగా జాన్ టెర్నస్
April 21, 2026 | Andhra Pradesh
యాపి ముచ్చట్లు: టెక్ దిగ్గజం యాపిల్ నూతన సీఈఓగా జాన్ టెర్నస్ సెప్టెంబర్ 1 నుండి బాధ్యతలు చేపట్టనున్నారు. సుదీర్ఘ కాలం సంస్థను నడిపించిన టిమ్ కుక్,…
Read Moreతమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..
April 21, 2026 | Andhra Pradesh
చెన్నై ముచ్చట్లు: సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఎన్నికల ప్రచారాలు.. తెలుగు ఓటర్లే లక్ష్యంగా చెన్నైలో సీఎం చంద్రబాబు రోడ్ షో.. కొలత్తూరులో సీఎం స్టాలిన్…
Read More