Category: Andhra Pradesh
2000 posts
ఎరువుల లభ్యతపై లోక్సభలో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.
March 27, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: దేశంలో ఎరువుల కొరత లేదు. దేశంలో తగినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. : కేంద్ర మంత్రి జేపీ…
Read Moreరాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంచిన కేంద్రం..!
March 27, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 70 శాతానికి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాసిన కేంద్ర పెట్రోలియం శాఖ…
Read Moreఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం..!
March 27, 2026 | Andhra Pradesh
ఆకివీడు ముచ్చట్లు: పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామను అడ్డుకున్న ఓ వర్గం.రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైనా దాడి.. కూటమి నాయకులపై రాడ్లతో ఓ…
Read Moreఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్ పొడిగింపు
March 27, 2026 | Andhra Pradesh
మొయినాబాద్ ముచ్చట్లు: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది. నేటితో కస్టడీ ముగియడంతో నిందితులను…
Read Moreదేశంలో లాక్డౌన్ వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ
March 27, 2026 | Andhra Pradesh
News of a Nationwide Lockdown: Union Minister Clarifies దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత నేపథ్యంలో లాక్డౌన్ తప్పదన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ…
Read Moreలంచం అడిగితే లాక్ షురూ !
March 27, 2026 | Andhra Pradesh
ఆదిలాబాద్ ముచ్చట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి అధికారులకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సింహస్వప్నంగా మారింది. తాజాగా మామడ ఎస్సై అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ…
Read Moreప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య మృతి
March 27, 2026 | Andhra Pradesh
సిద్దిపేట ముచ్చట్లు: ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య(85) మృతి కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురువు జైశెట్టి రమణయ్య…
Read Moreసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ బంద్
March 27, 2026 | Andhra Pradesh
సైబరాబాద్ ముచ్చట్లు: శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వైన్స్ బంద్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్.…
Read Moreశ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
March 27, 2026 | Andhra Pradesh
చిలకపాలెం ముచ్చట్లు: చిలకపాలెం సమీపంలోని ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని అతివేగంగా వెనుక నుండి ఢీకొట్టిన బైక్ మృతులు విశాఖపట్నంకు చెందిన నాగమణి(52), నరేంద్ర కుమార్(32)…
Read Moreవిద్యార్థుల్లో అవగాహన – శక్తి టీమ్ ప్రత్యేక కార్యక్రమం.
March 27, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags: Awareness Among Students – Shakti Team Special Program
Read More