Category: Andhra Pradesh
2015 posts
రూ.2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా
April 4, 2026 | Andhra Pradesh
అవినీతి మత్తులో రెవెన్యూ అధికారులు పుంగనూరుముచ్చట్లు: మండలంలోని గుడిసెబండ గ్రామానికి చెందిన సర్వేనెంబరు: 291/3లో గల రూ.2 కోట్లరూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని క్వారీ యజమాని…
Read Moreశ్రీసోమేశ్వరస్వామికి మహారుద్రాభిషేకం
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నగరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామికి శనివారం మహరుద్రాభిషేకం, హోమం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి మధ్యాహ్నం అన్నలింగార్చన, మహానైవేద్యం సమర్పించి, పుష్పాలతో ప్రత్యేకంగా…
Read Moreపూరిగుడిసె దగ్ధం
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అగ్నిప్రమాదంలో పూరిగుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని బర్నేపల్లెలో శనివారం వేకువజామున జరిగింది. మండలంలోని బర్నేపల్లెకి చెందిన మాధవి పూరిగుడిసెకు ప్రమాదవశాత్తు ఇంట్లోని దీపం క్రింద పడటంతో…
Read Moreఅప్పులబాధతో వ్యక్తి మృతి
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: అప్పులబాధతో ఓ వ్యక్తి ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. శనివారం పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.…
Read Moreటీటీడీ చైర్మన్ బిఆర్నాయుడు రాజీనామ చేయాలి
April 4, 2026 | Andhra Pradesh
లేదా ప్రభుత్వం తొలగించాలి పుంగనూరుముచ్చట్లు: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల-తిరుపతి ఆలయ బోర్డు చైర్మన్ బిఆర్నాయుడు అశ్లీల కార్యక్రమాలతో కలంకితుడైన తక్షణమే ఆయన రాజీనామ చేయాలని , లేదా…
Read Moreమధ్యాహ్న భోజనం పంపిణీలో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు
April 4, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పంపిణీలో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నపిల్లల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వెంకటపద్మలత, గాంధిబాబు లు శనివారం హెచ్చరించారు.…
Read Moreసైబర్ మాయగాళ్ల ‘ఉచిత’ వలకు చిక్కకండి!
April 4, 2026 | Andhra Pradesh
💠‘ప్రీ వై-ఫై’ ప్రమాదాలపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరిక. 👉సోషల్ మీడియాలో పుకార్లొద్దు.. బాధ్యతగా ఉండండి. – జిల్లా ఎస్పీ. మదనపల్లె ముచ్చట్లు: ఆధునిక కాలంలో…
Read Moreఅమరావతి పై దుష్ప్రచారం
April 4, 2026 | Andhra Pradesh
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై నిన్న చేసిన అసత్య వాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో…
Read Moreనూజివీడు రైస్ పుల్లింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం..!
April 4, 2026 | Andhra Pradesh
ఏలూరు ముచ్చట్లు: కేసులో ఏ-1గా దాచేపల్లి శ్రీనివాస్రావు, ఏ-2గా నూజివీడు చర్చి పాస్టర్ రేపాని ప్రసన్న కుమార్. కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఒంగోలు సహా అనేక జిల్లాల్లో…
Read Moreఅత్యాచార యత్నం నిందితులపై చర్యలకు సీఎం బాబు ఆదేశం..!
April 4, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక ఆగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని తెలిపిన అధికారులు. నిందితుడ్ని అరెస్టు చేసి,…
Read More