July 28, 2026
Explore

Category: Andhra Pradesh

5363 posts

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

July 28, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 80,003 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…

Read More

టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం

July 28, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బి.ఆర్.నాయుడు ను కలిసి విరాళం డిడి ని అందజేసిన హైదరాబాద్ కూకట్ పల్లి కు చెందిన వెంకట గణేష్…

Read More

దగా డిఎస్సీపై చిత్తూరు జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ

July 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: Tags: Huge protest rally in Chittoor district center against fraudulent DSC

Read More

బ్యాంకుల భద్రతపై అవగాహన

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బ్యాంకులు, ఏటిఎంలపై అధికారులు, సిబ్బందికి సీఐ సుబ్బరాయుడు అవగాహన కల్పించారు. మంగళవారం స్టేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, ఏటిఎంలలో ఖచ్చితంగా సీసీ…

Read More

నడివీధి గంగమ్మకు జలాభిషేకం

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో గల నడివీధి గంగమ్మకు మంగళవారం మహిళలు జలాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి 108 బిందెలతో నీటిని తీసుకొచ్చి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ…

Read More

వైఎస్సార్‌సిపి బిఎల్‌ఏలు జాగ్రత్త వహించాలి

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బిఎల్‌ఏలు అందరు తక్షణమే జాగ్రత్తలు తీసుకుని ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని ఉమ్మడి…

Read More

ప్రకృతిని పరిరక్షించండి-న్యాయమూర్తి కృష్ణవంశి

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: ప్రకృతి మనకు అందజేసిన వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కృష్ణవంశి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం మండలంలోని సుగాలిమిట్ట గ్రామంలో…

Read More

396 జీవో రద్దు చేసేదాక పోరాటం

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లశాఖను ప్రైవేటీకరణ చేస్తూ 396 జీవో విడుదల చేసిందని, దానిని రద్దు చేసేదాక పోరాటం ఆగదని డాక్యుమెంట్‌ రైటర్లు హెచ్చరించారు. మంగళవారం…

Read More

విగ్రహాల చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్

July 28, 2026 | Andhra Pradesh

పలు ఆలయాల విగ్రహాలు స్వాధీనం పుంగనూరుముచ్చట్లు: వివిధ దేవాలయాలలో ఉన్న ఇత్తడి, రాగి, పంచలోహాల విగ్రహాలను చోరీ చేసిన వ్యక్తిని పట్టుకుని , అతడి వద్ద నుంచి…

Read More

శ్రీ అగస్తీశ్వరస్వామికి కుంభాభిషేకం

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు మండలంలోని నెక్కుంది కొండలపై వెలసియున్న శ్రీ అగస్తీశ్వరస్వామికి మంగళవారం మహా కుంభాభిషేకం నిర్వహించారు. అర్చకులు గణపతిపూజ చేసి , కుంభాభిషేకాన్ని ప్రారంభించారు. ఏకాదశ రుద్రాభిషేకము, కలిశపూజ,…

Read More