Category: Andhra Pradesh
1974 posts
ఆట.. వేట.. చివరకు కన్నీటి మూట!
April 12, 2026 | Andhra Pradesh
💠క్రికెట్ బెట్టింగ్ మాయాజాలంపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేక కథనం. మదనపల్లి ముచ్చట్లు: అది ఒక మధ్యతరగతి గడప. ఆ ఇంట్లో పండుగ వాతావరణం…
Read Moreగుడిసివారిపల్లెలో ఇరు వర్గాల పరస్పర దాడులు: అన్నా చెల్లెళ్లకు కత్తిపోట్లు
April 12, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలంలో ఇరు వర్గాలు ఆదివారం సాయంత్రం బికారంగా కొట్టుకున్నారు. కర్రలు, కత్తులతో ఒకరిపై మరొకరు విచక్షణ రహితంగా దాడులు చేసుకోవడంతో…
Read Moreజూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు
April 12, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: జూలై నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా…
Read Moreపల్లమ్మ తల్లి జాతర మహోత్సవం లో పాల్గొన్నఎంపీ మిధున్ రెడ్డి
April 12, 2026 | Andhra Pradesh
పల్లంపాడు ముచ్చట్లు: పల్లంపాడు. NR పురం పంచాయతీ, పెనగలూరు మండలం పల్లమ్మ తల్లి జాతర మహోత్సవం లో పాల్గొన్న రాజంపేట ఎంపీ పి.వి మిధున్ రెడ్డి .…
Read Moreపుంగనూరులో SDPI పార్టీ సమావేశం
April 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షులు యూసఫ్ ఆధ్వర్యంలో రెండు జిల్లాల నాయకులు మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన…
Read Moreఅంబేద్కర్ ఆశయాలను కాపాడుతాం
April 12, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను కాపాడుతామని రాష్ట్ర దళిత సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు. ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముందుగా…
Read Moreవరుస హత్య కేసుల మిస్టరీ ని చేధించిన జిల్లా పోలీసులు.
April 12, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: Tags: District Police Solve Mystery of Series of Murders.
Read Moreఅర్ధరాత్రి ఇంట్లో RMP డాక్టర్ దారుణ హత్య
April 12, 2026 | Andhra Pradesh
బాపట్ల ముచ్చట్లు: బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో శనివారం అర్ధరాత్రి ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మేడగం కోటిరెడ్డి అనే RMP డాక్టరును గుర్తుతెలియని దుండగులు…
Read Moreతెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు
April 12, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: నేటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక.. ఉదయం నుంచే భగ్గుమనే వేడి.. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు…
Read Moreఈత సరదా ప్రాణం తీసింది….!
April 12, 2026 | Andhra Pradesh
ఒంగోలు ముచ్చట్లు: తల్లి తండ్రులకి ఒక్కటే మనవి….కాలేజి,స్కూల్స్ సెలవులు వచ్చాయి.. మీ పిల్లలు ఏమి చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు?అనేది ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోండి…మరియు బైక్స్ ఇవ్వమాకండి….చేసే చిన్న…
Read More