April 16, 2026
Explore

Category: Andhra Pradesh

1957 posts

CBSE ఫలితాలు విడుదల.. 93.70 శాతం ఉత్తీర్ణత

April 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: CBSE 10వ తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 93.70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇది గతేడాది కంటే (93.66) స్వల్పంగా మెరుగుపడింది. పరీక్షకు…

Read More

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా

April 16, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు: పునేఠా స్థానంలో విజిలెన్స్‌ కమిషనర్ గా నీరభ్‌ కుమార్‌ సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌.. త్వరలోనే గవర్నర్‌ ద్వారా నియామక ఉత్తర్వులు Tags; Anil…

Read More

లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.

April 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: లోక్‌సభలో మూడు బిల్లులపై చర్చకు 12 గంటలు కోరిన కేంద్రం. మూడు బిల్లులపై లోక్‌సభలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్‌. మహిళా రిజర్వేషన్ల కోసం…

Read More

విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు ఏమాత్రం సరికాదు..!

April 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి..ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్..! ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు…

Read More

దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం.

April 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: చరిత్ర సృష్టించడానికి పార్లమెంట్‌కు ఇది ఒక సువర్ణ అవకాశం.. దేశంలోని సగం జనాభాకు అధికారం ఇవ్వడం ఒక అద్భుత అవకాశం.. సమయాన్ని బట్టి మనం కూడా…

Read More

అమెరికా తర్వాత రెండో స్థానం మనదే!

April 16, 2026 | Andhra Pradesh

అమెరికా అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ ప్రపంచ వేదికపై సత్తా చాటుతోంది. అత్యధిక సంఖ్యలో ఏఐ రచయితలు,…

Read More

నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి తల్లిని చంపిన కొడుకు

April 16, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు: బెంగళూరులోని RR నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పక్షవాతంతో బాధపడుతున్న 75 ఏళ్ల తల్లిని ఆమె కుమారుడు వెంకటేష్ కనికరం లేకుండా అపార్ట్‌మెంట్ నాలుగో…

Read More

గద్వాల జిల్లాలో లారీ దగ్ధం

April 16, 2026 | Andhra Pradesh

గద్వాల ముచ్చట్లు: ఇటిక్యాల జాతీయ రహదారిపై జింకలపల్లి స్టేజి సమీపంలో ప్రమాదవశాత్తు వడ్ల లారీలో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే, ఫైర్ ఇంజిన్కు…

Read More

కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

April 16, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు: మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం…

Read More

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్

April 16, 2026 | Andhra Pradesh

మంత్రాలయం ముచ్చట్లు: మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. కర్ణాటకకు చెందిన 8 మంది…

Read More