కృష్ణా జిల్లా ముచ్చట్లు:
కృష్ణా, గుంటూరు,పల్నాడు, విజయవాడలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.
– కృష్ణా జిల్లా కుమ్మరపాలెంలో ఈదురు గాలులకు తాటి చెట్టు కూలడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.
– కృష్ణా జిల్లా లంకపల్లిలో ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ షాక్తో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.
– గుంటూరులోని లక్ష్మీపురం, పొన్నూరు రోడ్డులో భారీ ఈదురుగాలులకు చెట్లు, హోర్డింగులు కూలిపోయాయి.
- విద్యుత్ తీగలు తగిలి విజయవాడ టూటౌన్ హోంగార్డు జానీ మృతి చెందాడు.
Tags;Storm Wreaks Havoc: Four Dead