April 21, 2026
Explore

Category: Andhra Pradesh

1904 posts

తమిళనాడు’ లో ..రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము ‘సీజ్’.❗

April 21, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. ఎల్లుండి జరగనున్న పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా…

Read More

పశ్చిమాసియాలో శాంతి కోసం అగ్రరాజ్యం మరో ముందడుగు

April 21, 2026 | Andhra Pradesh

పశ్చిమాసియా ముచ్చట్లు: శాంతి చర్చల్లో ట్రంప్ స్వయంగా పాల్గొనే ఛాన్స్ చర్చలు కొలిక్కి వస్తే ఇస్లామాబాద్‌కు వెళ్లనున్న ట్రంప్ స్వయంగా వెళ్లకపోతే వర్చువల్ పద్దతిలో సంతకం చేసే…

Read More

స్టాల్స్ నిర్వహణను అడ్డుకున్న వ్యాపారుల అసోసియేషన్

April 21, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణం, నీరురుగట్టు వారిపల్లెలోని ఓ కళ్యాణ మండపంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన…

Read More

అనుమానం పెనుభూతమై….పదేళ్ల బంధం.

April 21, 2026 | Andhra Pradesh

. పగబట్టిన అనుమానం.. కన్నతల్లి కాటికి.. తండ్రి జైలుకు.. అనాథలైన బిడ్డలు! అన్నమయ్య ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా వాల్మీకి పురంలో భర్త అనుమానం భార్య ప్రాణాన్ని బలి…

Read More

ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు మీడియా సమావేశం.

April 21, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు: నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. 1978లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాను. నేను యూఎఫ్ కన్వీనర్‌గా ఉన్నప్పుడు, దేవెగౌడ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.…

Read More

కొద్ది రోజుల్లో పెళ్లి.. ఆటో నుంచి జారిపడి యువతి మృతి

April 21, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు: విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బోనెల శ్రీను, వరలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె రేణుక (18)కు ఒక…

Read More

25న కంటి వైద్యశిబిరం

April 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 25న కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ శంకర్‌నేత్రాలయ వారిచే…

Read More

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

April 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన , విలువలతో కూడిన విద్య అందించడం జరుగుతోందని హెచ్‌ఎం వెంకట్రమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిమాకులపల్లె గ్రామ పాఠశాలలో వార్షికోత్సవం…

Read More

గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తాం

April 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: ఉమ్మడి జిల్లాలో గల గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తామని గ్రంధాలయ చైర్మన్‌ గురువారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక గ్రంధాలయాన్ని సందర్శించారు. గ్రంధాలయ అధికారులు ,…

Read More

ఆదిశంకరాచార్యులకు ప్రత్యేక పూజలు

April 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: శృంగేరి పిఠాధిపతి శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను బ్రాహ్మణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఆర్‌కె.రామకృష్ణ ఆధ్వర్యంలో శంకరాచార్యుల విగ్రహానికి పూలమాలలు…

Read More